న్యూదిల్లీలోని భారత్ మండపం వేదికగా నేడు నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇందులో కార్లోస్ మాంటెస్, ప్రొఫెసర్ జొనాథన్ ఫ్లెమింగ్, డాక్టర్ ఆన్ లీబర్ట్, ప్రొఫెసర్ వెసెల్లిన్ పోపౌస్కీ, డాక్టర్ బ్రియాన్ గ్రీన్, అలెక్ రాస్, ఓలెగ్ ఆర్టెమియేవ్, మైక్ మాసిమినో తదితరులు ...
After the budget, your presence in the budget-related webinar is very important. Thank you all for joining this program. This year's budget was the first full budget of the third term of our government.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
ఢిల్లీలో ఎన్ ఎక్స్ టి సమావేశం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక మాజీ అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమసింఘేతో భేటీ అయ్యారు. 'ఎన్ ఎక్స్ టి సమావేశం సందర్భంగా నా మిత్రుడు రణిల్ విక్రమసింఘేను కలిశాను. మేం ఇద్దరం మాట్లాడుకోవడం కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. వివిధ అంశాల ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని శ్రీ టోనీ అబాట్తో భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఈ విధంగా పేర్కొన్నారు. 'నా మంచి స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ను కలవటం ఆనందంగా ఉంది. ఆయన ...
ITV Network founder and my colleague in Parliament, Kartikeya Sharma ji, the entire team of the network, all the guests from India and abroad, other dignitaries, ladies and gentlemen, NewsX World’s auspicious beginning and for this I congratulate all of you, my best wishes.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
The Prime Minister Shri Narendra Modi addressed the post-budget webinar on agriculture and rural prosperity today via video-conferencing.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్లను కలిగి ఉన్న ఈ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూఫీ సంగీతోత్సవం “జహాన్-ఎ-ఖుస్రో-2025”లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ- హజ్రత్ అమీర్ ఖుస్రో సుసంపన్న వారసత్వానికి ప్రతీక అయిన ఈ వేడుకలో మానసిక ఉల్లాసం ఉప్పొంగడం అత్యంత సహజమన్నారు. ఖుస్రోకు ఎంతో ఇష్టమైన వసంత రుతు సుగంధం కాలానికి మాత్రమే పరిమితం కాదని, నేడిక్కడ జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ ప్రాంగణంలో ...
The atmosphere here is indeed something like this. Before coming to the gathering, I had the opportunity to visit the market (Tah Bazaar).
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
మార్చి 1, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమయ్యే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అనే అంశంపై బడ్జెట్ అనంతరం నిర్వహించే వెబినార్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా ...