పిఎంఇండియా
నమస్కారం. ఈ ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని మీరంతా ఇంత అద్భుతంగా నిర్వహించారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న నా కేంద్ర మంత్రివర్గ సహచరులకూ, ముఖ్యమంత్రులకూ, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులకూ, నా పార్లమెంటు సహచరులకూ, లక్షలాది మంది మై ...
వరల్డ్ లీడర్స్ ఫోరమ్ అనే ఈ ప్రతిష్ఠాత్మక వేదికలో భాగమైన ప్రపంచ వ్యాపార-పారిశ్రామిక రంగ సుప్రసిద్ధ దిగ్గజాలు, విధాన రూపకర్తలు, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులందరికీ నమస్కారం. మీ అందరి మధ్యకు వచ్చినప్పుడు ఆనందం కలగడం చాలా సహజం. ఈ సంవత్సరం సదస్సు ప్రధానాంశం ఉమ్మడి భవిష్యత్తు. ...
నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు మనం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ ప్రతి గుండె చప్పుడు వందేమాతరం నినాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఈ రోజు “హర్ ఘర్ తిరంగా హై, హర్ మన్ తిరంగా హై” (ప్రతి ఇంటా త్రివర్ణ ...
మన పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, శ్రీమతి సవితా కోవింద్ గారు, ఇక్కడ ఆసీనులైన ప్రముఖులందరి పేర్లనూ ప్రస్తావించలేనేమోగానీ, మీకందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం నిస్సందేహంగా నాకెంతో ఆనందోత్సాహాలనిచ్చే కుటుంబ వేడుకలాంటిది! సోదరీసోదరులారా! ...
ప్రధానమంత్రి: దాదాపు 12-13 ఏళ్లుగా నేనీ భవనంలో నివాసం ఉంటున్నాను. ఇక్కడ క్రమం తప్పకుండా ఎవరినైనా కలుస్తున్నానంటే- వారు క్రీడాకారులు మాత్రమే. ఈ పుష్కర కాలంలో మీ కఠోర శ్రమ, భారత్ను విజయపథంలో నడిపించడంలో మీ కృషి, సరికొత్త విజయ శిఖరారోహణ సంప్రదాయం ...
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, నా మిత్రుడు హరీశ్ సాల్వే, ప్రొఫెసర్ అభయ్ కరందికర్, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ, గౌరవ ఆచార్యులు, విశిష్ట అతిథులు, నా ప్రియమైన విద్యార్థులారా, దేశంలోని ప్రతిభావంతులైన మీ అందరి జీవితంలో ఇవాళ కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది. మీ జీవితంలో ఉత్సాహం, ఆసక్తి, కలలు, భావోద్వేగాలతో ...
నమస్కారం! దేశ పౌరులమైన మనమంతా ఇవాళ ఒక ఉన్నత, బృహత్తర సంకల్పంతో ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, సాధువులు సహా 28,000కు పైగా ప్రాంతాల నుంచి ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనుసంధానితులైన ...
ఎల్లారిగు నన్న నమస్కారగళు! (అందరికీ నమస్కారం) రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ (బేలూర్ మఠం) అధ్యక్షులు పూజనీయ స్వామి గౌతమానంద మహారాజ్, శ్రీ రామకృష్ణ ఆశ్రమం (మైసూరు) అధ్యక్షులు పూజనీయ స్వామి ముక్తిదానంద, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ట్రస్టీ ...
భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్-ఈ నేల ముద్దుబిడ్డ శ్రీ అశోక్ గజపతి రాజు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి-నా మిత్రుడు ...
మిత్రులారా, ఈ రోజు మీ అందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. కేంద్ర మంత్రివర్గ సహచరుడు మన్సుఖ్ మాండవీయ, మంత్రి రక్షా ఖడ్సే, దేశవ్యాప్తంగా యువ మిత్రులు మనతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. ...