Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి రామకృష్ణ పరమహంస జయంతి.. ప్రధానమంత్రి నివాళి


స్వామి రామకృష్ణ పరమహంస జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘స్వామి రామకృష్ణ పరమహంస గారికి ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి పక్షాన శత సహస్ర నమస్సులు.’’