Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్‌గురులతోపాటు సుఖ్‌దేవ్‌కు ప్రధానమంత్రి నివాళులు


 

షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర మహాయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం కోసం వారు చేసిన సర్వోన్నత త్యాగాన్ని ఆయన స్మరించుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని  పొందుపరుస్తూ ఆ సందేశంలో..

‘‘భగత్ సింగ్, రాజ్‌గురులతోపాటు సుఖ్‌దేవ్ చేసిన అత్యంత గొప్ప త్యాగాన్ని దేశం ఈ రోజు స్మరించుకుంటోంది. స్వాతంత్య్రంతోపాటు  న్యాయం కోసం వారు అత్యంత సాహసవంతంగా చేసిన కృషి మనకందరికీ ఎప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  

 

 

***

MJPS/ST