Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శంకరాచార్య కొండ యొక్క దృశ్యాన్ని తిలకించిన ప్రధాన మంత్రి

శంకరాచార్య కొండ యొక్క దృశ్యాన్ని తిలకించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము కశ్మీరు ను తాను సందర్శించిన క్రమం లో ఘనమైనటువంటి శంకరాచార్య కొండ తాలూకు దృశ్యాన్ని దూరం నుండి చూసి, ఆ కొండ కు ప్రణామాన్ని ఆచరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘కొద్ది సేపటి క్రితం శ్రీనగర్ కు చేరుకొని, గొప్పదైన శంకరాచార్య కొండ ను దూరం నుండి చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS