ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ ను పురస్కరించుకొని 1971 యుద్ధంలో పోరాడిన జవాన్ లకు వందనమాచరించారు.
‘‘1971 లో రణరంగాన పోరాడి తత్పరతతో మన దేశాన్ని కాపాడిన వారందరి దృఢ సాహసానికి- విజయ్ దివస్ సందర్భంగా- మనం నమస్కరిద్దాం. వారి యొక్క పరాక్రమాన్ని, సేవలను స్మరించుకొని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
On #VijayDiwas we salute the unflinching courage of all those who fought in 1971 and protected our nation diligently. Every Indian is proud of their heroism and service.
— Narendra Modi (@narendramodi) December 16, 2017