Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి

‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 

‘‘నేను రైసినా డైలాగ్ (@raisinadialogue) కు హాజరయ్యానునా మిత్రుడుప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (@chrisluxonmp) లోతైన అవగాహనతో వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలుసుకున్నాను.

    @chrisluxonmp” అని పేర్కొన్నారు.