రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో –
“రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రబోధాలు మరియు ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంఎందరికో ఆశాకిరణం వలె ఉంటున్నాయి; మరి మన సమాజం లో ఆధ్యాత్మిక ఎదుగుదల కు మరియు శ్రేయాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు ఎనలేనిది.’’ అని పేర్కొన్నారు.
I pray for the good health and speedy recovery of the President of Ramakrishna Math and Ramakrishna Mission, Srimat Swami Smaranananda ji Maharaj. His teachings and spiritual guidance are a beacon of light for many, and his contributions to our society's spiritual growth and…
— Narendra Modi (@narendramodi) March 4, 2024