Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


   మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS