Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువరాజు కరీమ్ అగాఖాన్ – IV మృతికి ప్రధాని సంతాపం


యువరాజు కరీమ్ అగాఖాన్ IV మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారుఆయన సేవకుఆధ్యాత్మికతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడని పీఎం ప్రశంసించారుఆరోగ్యంవిద్యగ్రామీణాభివృద్ధిమహిళాసాధికారత తదితర అంశాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.

ఎక్స్ లో ప్రధాని చేసిన పోస్టు:

 

‘‘యువరాజు కరీమ్ అగాఖాన్-IV మరణం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందిసేవకుఆధ్యాత్మికతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడుఆరోగ్యంవిద్యగ్రామీణాభివృద్ధిమహిళా సాధికారత అంశాల్లో ఆయన చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకంఆయనతో జరిపిన సంభాషణలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానుఆయన కుటుంబానికిప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అనుచరులకుఅభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’