Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహా శివరాత్రి సందర్భంగా కాశీ చిత్రాలను పంచుకున్నప్రధానమంత్రి


   హా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో కాశీలో నిర్వహించిన వేడుకల విశేషాలను కొన్ని చిత్రాల రూపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “మహా శివరాత్రి పవిత్ర పర్వదినం సందర్భంగా కాశీ నగరంలో భక్తిప్రపత్తులతో మహాదేవునితో తాదాత్మ్యం చెందింది.. జయజయహో… కాశీ విశ్వనాథ స్వామీ!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.