Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్యప్రదేశ్ లో తాన్‌సేన్ ఉత్సవం లో ప్రదర్శన ఇచ్చినకళాకారులు గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి


మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న తాన్‌సేన్ ఉత్సవం లో భాగం గా 1,282 మంది తబలా వాద్యకారులు పాలుపంచుకొన్న ఒక కార్యక్రమం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ స్ లో నమోదు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘అనేక అనేక అభినందన లు. భారతీయ సంగీతాన్ని క్రొత్త శిఖరాని కి తీసుకు పోయేటటువంటి ఈ యొక్క ప్రయాస అత్యంత ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.