ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీరేపుఅనగా 17 ఫిబ్రవరి 2019నబీహార్నుసందర్శించనున్నారు.
ఆయనబరౌనికివచచిఅక్కడపలుఅభివృద్ధిప్రాజెక్టులనుప్రారంభించనున్నారు.
ఈప్రాజెక్టులుపాట్నాసీటీకి పరిసరప్రాంతాలకుఅనుసంధానతనుమరింతపెంచుతుంది. ఇవినగరానికి, ఈప్రాంతానికిఇంధనసరఫరానుమెరుగుపరుస్తాయి. ఈప్రాజెక్టులుఎరువులఉత్పత్తినిపెంచనున్నాయి.
అలాగేబీహార్లోవైద్యసదుపాయాలు, పరిసరాలపరిశుభ్రతనుమెరుగుపరచనున్నాయి.
వివిధరంగాలవారీగాపథకాలుకిందివిధంగాఉన్నాయి-
పట్టణాభివృద్ధి, పారిశుధ్యం:
పాట్నామెట్రోరైలుప్రాజెక్టుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
ఇదిఈప్రాంతరవాణాసదుపాయాలనుమరింతమెరుగుపరుస్తుంది.పాట్నా ,
చుట్టుపక్కలప్రాంతాలప్రజలసులభతరజీవనానికిఇదిమరింతదోహదపడుతుంది.
అలాగేరివర్ఫ్రంట్డవలప్మెంట్ప్రాజెక్టుతోలిదశనుపాట్నావద్దప్రధానిప్రారంభించనున్నారు.
కర్మాలిచక్సీవరేజ్నెట్వర్క్కుసంబంధించిన 96.54 కిలోమీటర్లపనులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరాహ్, సుల్తాన్గంజ్, నౌగచియమురుగునీటిశుద్ధిప్లాంటుపనులనుప్రధానమంత్రిప్రారంభిస్తారు.
అలాగేప్రధానమంత్రివివిధప్రాంతాలలో 22 అమృత్ప్రాజెక్టులకుశంకుస్థాపనచేస్తారు.
రైల్వేలు:
ప్రధానమంత్రిఈకిందిసెక్టార్లరైల్వేలైన్లవిద్యుదీకరణనుప్రారంభించనున్నారు:
* బరౌని- కుమెద్పూర్
* ముజఫర్పూర్- రక్సౌల్
* ఫతువా- ఇస్లామ్పూర్
* బిహార్షరీప్- దనియవాన్
రాంచీ – పాట్నాఎసివీక్లీఎక్స్ప్రెస్నుకూడాప్రదానమంత్రిఈసందర్భంగాప్రారంభించనున్నారు.
చమురు, గ్యాస్:
జగదీష్పూర్- వారణాసిసహజవాయుపైప్లైన్కుసంబంధించిఫూల్పూర్నుంచిపాట్నాస్ట్రెచ్నిప్రధానమంత్రిప్రారంభించనున్నారు.
అలాగేపాట్నాసిటీగ్యాస్పంపిణీప్రాజెక్టునుప్రారంభిస్తారు.
బరౌనిరిఫైనరీవిస్తరణప్రాజెక్టుకుచెందిన 9 ఎం.ఎం.టిఎవియుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
దుర్గాపూర్నుంచిముజఫర్పూర్, పాట్నావరకు పారదీప్- హాల్దియా –
దుర్గాపూర్ఎల్పిజిపైప్లైన్వృద్ధిపనులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరౌనిరిఫైనరీవద్దఎటిఎప్హైడ్రోట్రీటింగ్యూనిట్ (ఇండ్జెట్)కుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
ఈప్రాజెక్టులునగరంలో, ఈప్రాంతంలోఇంధనఅందుబాటునుచెప్పుకోదగినస్థాయిలోపెంచడానికిఉపయోగపడుతుంది
ఆరోగ్యం:
సరన్,ఛాప్రా, పూర్ణియాలలోమెడికల్కళాశాలలఏర్పాటుకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
భాగల్పూర్, గయవద్ద ప్రభుత్వవైద్యకశాశాలలస్థాయిపెంపునకుసంబంధించినకార్యక్రమాలకుప్ర
ధానిశంకుస్థాపనచేస్తారు.
ఎరువులరంగం:
ప్రధానమంత్రిబరౌనివద్దఅమ్మోనియా- యూరియాఎరువులకర్మాగారకాంప్లెక్స్కుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
బరౌనినుంచిప్రధానమంత్రిజార్ఖండ్వెళతారు. అక్కడహజారీబాగ్, రాంచిసందర్శిస్తారు.
I look forward to being in Bihar’s Barauni.
— Narendra Modi (@narendramodi) February 17, 2019
The inauguration and laying of foundation stones for projects relating to urban development, sanitation, railways, oil and gas, healthcare as well as fertilisers will take place today. https://t.co/spZzs1sw7i