Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula , తెలంగాణ  ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు లు ఈ రోజు న సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

******** 

 

DS/ST