Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్ రాడ్ సంగ్ మా ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్ రాడ్ సంగ్ మా సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

***

DS/TS