Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన మేఘాలయ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర విధాన సభ స్పీకర్ మరియు మేఘాలయ ప్రభుత్వ మంత్రులు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కె. సంగ్ మా, రాష్ట్ర విధాన సభ స్పీకర్ శ్రీ థామస్ ఎ. సంగ్ మా మరియు మేఘాలయ ప్రభుత్వం లోని మంత్రులు ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ @SangmaConrad, రాష్ట్ర విధాన సభ స్పీకర్ శ్రీ థామస్ ఎ. సంగ్ మా మరియు మేఘాలయ ప్రభుత్వం లోని మంత్రులు సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/ST