Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన నాగాలాండ్ ముఖ్యమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నెఫ్యూ రియొ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం దీనిని గురించి –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ @Neiphiu_Rio సమావేశమయ్యారు.’’ అని ఒక ట్వీట్ లో తెలియ జేసింది.