Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో భేటీ అయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ ఈ రోజు న భేటీ అయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు ఒక  ట్వీట్ లో –

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ ఈ రోజు న కలుసుకొన్నారు.’’ అని తెలిపింది.

***

DS/AK