Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా సందేశమిస్తూ:

 “మంత్రిమండలి సహచరులతో సమావేశం అత్యంత సఫలమైంది. ఈ సందర్భంగా అనేక విధానపరమైన అంశాలపై మా అభిప్రాయాలను పరస్పరం తెలుసుకున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.