Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన త్రిపుర ముఖ్యమంత్రి


త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్.) మానిక్ సాహా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది.

త్రిపుర ముఖ్యమంత్రి @DrManikSaha2 ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు@tripura_cmo”