Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఢిల్లీ ముఖ్యమంత్రి


ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ చేసింది:

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి @gupta_rekha, ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు.”