Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో  ఇలా తెలిపింది:

‘‘ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి (@vishnudsaiప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

@ChhattisgarhCMO”

 

 

***

MJPS/ST