Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ


 

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పొందుపరిచిన ఒక సందేశంలో –

“ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ (@narendramodi)తో  ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (@LtGenGurmit) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

*****

MJPS/ST