Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో అసోం ముఖ్యమంత్రి సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం హేండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది

:

‘‘అసోంముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ @himantabiswa ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ @narendramodiతో సమావేశమయ్యారు.

@CMOfficeAssam”