సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు రవీంద్రజైన్ మరణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. వైవిధ్యభరితమైన సంగీతాన్ని అందించినందుకు, పోరాట స్ఫూర్తికి రవీంద్ర జైన్ను మనం ఎప్పటికీ స్మరించుకుంటాం. ఆ యన మరణం నాకెంతో బాధ కలిగించింది. ఆ యన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అని ప్రధానమంత్రి అన్నారు.
Shri Ravindra Jain will be remembered for his versatile music & fighting spirit. Pained on his demise. Condolences to his family & admirers.
— Narendra Modi (@narendramodi) October 9, 2015