Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“పరీక్షా పే చర్చ” తాజాగా.. ఉపయుక్తంగా మళ్ళీ మీ ముందుకు : ప్రధాన మంత్రి


పరీక్షా పె చర్చ 2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులువారి తల్లిదండ్రులుఉపాధ్యాయులను కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘ఈసారి కొత్తగాఉత్సాహంగా ‘పరీక్షా పె చర్చ’ మీ ముందుకు వస్తోంది!

#PPC2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులుతల్లిదండ్రులుఉపాధ్యాయులను కోరుతున్నానుదీనిలో ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆసక్తికరమైన ఎపిసోడ్లు ప్రసారమవుతాయి!’’