Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రులలో దేవీ మాత ఆరాధనతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది: ప్రధానమంత్రి


నవరాత్రులలో దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. పండిత్ భీమ్‌సేన్ జోషి ఆలపించిన ఒక భజనగీతాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:

‘‘నవరాత్రి సందర్భంగా దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పండిత్ భీమ్‌సేన్ జోషి జీ గానం చేసి, మాతకు అంకితమిచ్చిన ఈ భావగర్భిత భజన గీతం మంత్రముగ్ధుల్ని చేసేదిగా ఉంది’’ అని పేర్కొన్నారు.