Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తవాంగ్ లో కొండచరియలు విరిగిపడటం కారణంగా జరిగిన ప్రాణ నష్టం పట్ల దు:ఖం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖం వ్యక్తం చేశారు.

ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాల సభ్యులకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు.

***