Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిఓపీటీ నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనెల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“@DoPTGoI నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అధికారులతో సంభాషిస్తూ ప్రధానంగా ఈ విభాగంలో సమన్వయాన్ని, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే మార్గాల గురించి వివరించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.