Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్ట‌ర్ వి. శాంత గారి మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి  


డాక్ట‌ర్ వి. శాంత గారి మృతి ప‌ట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు.  

‘‘నాణ్య‌మైన కేన్స‌ర్ చికిత్స‌ను అందించ‌డం లో డాక్ట‌ర్ వి. శాంత గారు అద్భుత కృషి చేశారు.  చెన్నై అడ‌యార్‌ లోని కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ పేద‌లు, నిర్భాగ్యుల‌కు చికిత్స చేయ‌డం లో ముందుంది.  డాక్ట‌ర్ వి.శాంత గారి మృతి తో 2018 లో నేను ఆ సంస్థ‌ను సంద‌ర్శించిన‌ప్ప‌టి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయి.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

-Narendra Modi
@narendramodi
Dr. V Shanta will be remembered for her outstanding efforts to ensure top quality cancer care. The Cancer Institute at Adyar, Chennai is at the forefront of serving the poor and downtrodden. I recall my visit to the Institute in 2018. Saddened by Dr. V Shanta’s demise. Om Shanti.

 

***