Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు ప్రధానమంత్రి నివాళి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“మహనీయుడైన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు ప్రధానమంత్రి PM @narendramodi శ్రద్ధాంజలి ఘటించారు” అని అందులో పేర్కొంది.