Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. ‘ఓటింగ్‌ మన కర్తవ్యం-నేను తప్పక ఓటు వేస్తాను’ అన్నది ఈ ఏడాది ఇతివృత్తం. ఆ మేరకు మనమంతా సమష్టిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములమై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం కృషని కూడా మనసారా అభినందిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.