జాతీయ రాజమార్గాల లో 2014 వ సంవత్సరం తరువాత 53,868 కిలోమీటర్ లకు పైగా విస్తరణ చోటు చేసుకోవడాన్ని గురించి కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ఈ కార్యసాధన ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ ఒక ట్వీట్ లో,
‘‘మౌలిక సదుపాయాల కు సంబంధించిన అన్ని రంగాల లో గడచిన 9 సంవత్సరాలు పరివర్తనాత్మకం గా నిలచాయి. మెరుగైన రహదారి సంధానం ఆర్థిక వ్యవస్థ లోని అన్య కీలక రంగాల ను ఎంతగానో బలపరచింది.’’ అని పేర్కొన్నారు.
The last 9 years have been transformative in all infra related sectors. Better road connectivity has greatly strengthened other vital areas of the economy. https://t.co/7BkOH3AfLn
— Narendra Modi (@narendramodi) April 26, 2023