Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి

ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి


భారత్ కు చేరుకున్న ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు.

ఎక్స్ వేదికపై ప్రధాని పోస్టు చేస్తూ:

“నా సోదరుడు, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళాను. ఆయన భారత పర్యటన విజయవంతమవగలదని ఆకాంక్షిస్తున్నాను. రేపటి సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను @TamimBinHamad” అని పేర్కొన్నారు.