Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్షయపై సమరంలో భారత్ అసాధారణ ప్రగతి.. వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


క్షయరహిత భారత్‌ను సాకారం చేసే ఉద్దేశంతో 100 రోజుల పాటు ఉధ‌ృత  ఉద్యమాన్ని చేపట్టగా ఆ ఉద్యమం ఇటీవలే ముగిసిందిఈ ఉద్యమ ముఖ్యాంశాల్ని తెలియజేస్తూ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుక్షయరహిత భారత్‌ ఆవిష్కారం దిశగా  ఈ ఉద్యమం  ఒక బలమైన పునాదిని వేసింది.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఒక సందేశంలో ఇలా పేర్కొంది:
 

‘‘క్షయపై భారత్ పోరాటం విశేష పురోగతిని నమోదు చేస్తోంది. 100 రోజుల పాటు ముమ్మరంగా సాగి ఇటీవలే ముగిసిన క్షయరహిత భారత్ ఉద్యమం ముఖ్యాంశాల్ని కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా (@JPNadda) ఒక వ్యాసం రూపంలో వివరించారుక్షయరహిత భారత్‌ సాధన దిశగా ఈ ఉద్యమం ఒక బలమైన పునాదిని వేసింది.. చదివి తీరాల్సిన వ్యాసమిది.’’