కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ నూతన భవనం ‘ఆత్మ నిర్భర భారత్’ దార్శనికత లో ఒక అంతర్భాగమని, స్వాతంత్ర్యం అనంతర కాలం లో మొట్టమొదటి సారి గా ఓ ప్రజా పార్లమెంటు ను నిర్మించేందుకు లభించిన చరిత్రాత్మక అవకాశమని, అంతేకాకుండా 2022 వ సంవత్సరం లో స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవ సందర్భం లో ‘న్యూ ఇండియా’ అవసరాలకు, ఆకాంక్షలకు ఇది తులతూగగలుగుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భం లో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు భారతీయత నిండిన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర లో ఒక మైలురాయి వంటి రోజు అన్నారు. భారతదేశ పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ఆరంభం కావడం అనేది మన ప్రజాస్వామ్య సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన దశలలో ఒక దశ అని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని మనమందరం కలిసి కట్టుగా నిర్మిద్దామంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొని 75 సంవత్సరాల వేడుక ను జరుపుకోబోయే వేళ మన పార్లమెంట్ నూతన భవనాని కన్నా మించి శుద్ధమైంది గాని, లేదా సుందరమైంది గాని మరి ఏదీ ఉండబోదని ఆయన అన్నారు.
తాను 2014 లో పార్లమెంట్ సభ్యుని గా పార్లమెంట్ భవనం లో మొట్టమొదటి సారి అడుగుపెట్టిన క్షణాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. పార్లమెంట్ భవనం లో తొలిసారి గా తాను ప్రవేశించినప్పుడు, దీనిలోకి అడుగిడే ముందు, ప్రజాస్వామ్యాని కి ఆలయం అయిన ఈ భవనానికి శిరస్సు ను వంచి ప్రణామం చేశానని ఆయన అన్నారు. నూతన పార్లమెంట్ భవనం లో ఎన్నో కొత్త సంగతులు చోటుచేసుకొంటున్నాయని, అవి ఎంపీల సామర్థ్యాన్ని పెంచుతాయని, వారి పని సంస్కృతి ని ఆధునీకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం అనంతర కాలం లో భారతదేశానికి ఒక దిశ ను అందిస్తే, కొత్త పార్లమెంట్ భవనం ఒక ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆవిష్కారానికి సాక్షి గా మారనుందని ఆయన చెప్పారు. దేశం అవసరాలను తీర్చడానికి సంబంధించిన కృషి పాత పార్లమెంట్ భవనం లో జరగగా, 21వ శతాబ్దపు భారతదేశం ఆకాంక్షలను నెరవేర్చే పని నూతన భవనం లో జరగగలదని ఆయన తెలిపారు.
మరో చోట ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియల కు, పరిపాలన కు సంబంధించింది కావచ్చని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, భారతదేశం లో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ అని ఆయన అభివర్ణించారు. భారతదేశ ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పోగుపడిన అనుభవం ద్వారా రూపు దిద్దుకొన్న ఒక వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. అందులో ఒక జీవన మంత్రం, ఒక జీవన శక్తి తో పాటు క్రమానుగత వ్యవస్థ కూడా ఉంది అని ఆయన అన్నారు. దేశాభివృద్ధి కి ఒక కొత్త శక్తి ని ఇస్తున్నది భారతదేశ ప్రజాస్వామ్యం బలమేనని, అది తన దేశ వాసుల లో ఒక కొత్త నమ్మకాన్ని కూడా రేకెత్తిస్తోందని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రతి ఏటా ప్రజాస్వామ్యాన్ని పునర్ నవీకరించడం జరుగుతూ వస్తోందని, ఈ విషయాన్ని ప్రతి ఎన్నిక లో పెరుగుతున్న వోటర్ ల నమోదు లో గమనించవచ్చని ఆయన చెప్పారు.
భారతదేశం లో ప్రజాస్వామ్యం అంటే పాలన తో పాటు, అభిప్రాయ భేదాలను పరిష్కరించే ఒక సాధనం గా కూడా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. వేరు వేరు అభిప్రాయాలు, భిన్నమైన దృష్టి కోణాలు ఒక హుషారైన ప్రజాస్వామ్యానికి సాధికారిత ను ప్రసాదిస్తాయని ఆయన చెప్పారు. ప్రక్రియ ల నుంచి పూర్తి గా తెగిపోనంత వరకు అభిప్రాయభేదాలకు ఎల్లప్పటికీ తావు ఉంటుందనే ఉద్దేశం తో మన ప్రజాస్వామ్యం ముందుకు సాగిపోయిందని ఆయన అన్నారు. విధానాలు , రాజకీయాలు వేరు గా ఉండవచ్చును, కానీ మనం ప్రజలకు సేవ చేయడం కోసమే ఉన్నాం; ఈ అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఎలాంటి అభిప్రాయభేదాలు ఉండకూడదు అని ఆయన స్పష్టంచేశారు. చర్చలు పార్లమెంట్ లోపల జరిగినా, లేదా బయట జరిగినా, వాటిలో నిరంతరమూ దేశ ప్రజలకు సేవ చేయడమూ, దేశ ప్రజల హితం దిశ గా సమర్పణ భావం ఉట్టి పడుతూ ఉండాలి అని ఆయన చెప్పారు
పార్లమెంట్ భవనం ఉనికి కి మూలాధారమైన ప్రజాస్వామ్యం దిశ లో ఆశావాదాన్ని మేల్కొలపవలసిన బాధ్యత ప్రజలదేనన్న సంగతి ని గుర్తుపెట్టుకోవలసిందిగా ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోపలికి అడుగుపెట్టే ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు ప్రజలతో పాటు రాజ్యాంగానికి కూడా జవాబుదారుగా ఉండాలి అని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ఆలయాన్ని పరిశుభ్రపర్చడానికికంటూ ఎలాంటి క్రతువులు లేవని ఆయన చెప్పారు. దీనిని ప్రక్షాళన చేసేది ఈ ఆలయం లోకి వచ్చే ప్రజాప్రతినిధులే అని ఆయన అన్నారు. వారి అంకిత భావం, వారి సేవ, వారి నడవడిక, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన .. ఇవే ఈ ఆలయానికి ప్రాణం అని ఆయన చెప్పారు. భారతదేశ ఏకత్వం, అఖండత్వం దిశ గా వారు చేసే ప్రయత్నాలు ఈ ఆలయానికి జీవ శక్తి ని ప్రసాదిస్తాయన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తన జ్ఞానాన్ని, తెలివితేటలను, విద్య ను, తన అనుభవాన్ని ఇక్కడ పూర్తిగా వినియోగించిన పక్షం లో, అలాంటప్పుడు కొత్త పార్లమెంట్ భవనం పవిత్రత ను సంపాదించుకుంటుంది అని ఆయన చెప్పారు.
భారతదేశాన్ని అగ్రస్థానం లో నిలబెడతామని, భారతదేశ ప్రగతి ని మాత్రమే ఆరాధింస్తామని ప్రతిజ్ఞ ను స్వీకరించవలసిందిగా ప్రజల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి నిర్ణయం దేశ శక్తి ని పెంపొందించాలని, దేశ హితం అన్నింటి కంటే మిన్నగా ఉండాలని ఆయన అన్నారు. దేశ ప్రజల హితం కంటే గొప్పదైన హితం మరి ఏదీ ఉండదు అంటూ శపథం చేయాలని ప్రతి ఒక్కరిని ఆయన కోరారు. వారి స్వీయ ఆందోళనల కన్నా దేశం గురించిన ఆందోళనే పెద్దదని ఆయన అన్నారు. దేశ ఏకత, అఖండత ల కంటే మరి ఏదీ వారికి ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది కాదన్నారు. దేశ రాజ్యాంగ గౌరవాన్ని, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం ప్రజల జీవితం లో అతిపెద్దదైన లక్ష్యం అని ఆయన అభివర్ణించారు.
***
Speaking at the Foundation Stone Laying of the New Parliament. https://t.co/Gh3EYXlUap
— Narendra Modi (@narendramodi) December 10, 2020
आज का दिन भारत के लोकतांत्रिक इतिहास में मील के पत्थर की तरह है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारतीयों द्वारा,
भारतीयता के विचार से ओत-प्रोत,
भारत के संसद भवन के निर्माण का शुभारंभ
हमारी लोकतांत्रिक परंपराओं के सबसे अहम पड़ावों में से एक है: PM
हम भारत के लोग मिलकर अपनी संसद के इस नए भवन को बनाएंगे।
— PMO India (@PMOIndia) December 10, 2020
और इससे सुंदर क्या होगा, इससे पवित्र क्या होगा कि
जब भारत अपनी आजादी के 75 वर्ष का पर्व मनाए,
तो उस पर्व की साक्षात प्रेरणा, हमारी संसद की नई इमारत बने: PM#NewParliament4NewIndia
मैं अपने जीवन में वो क्षण कभी नहीं भूल सकता जब 2014 में पहली बार एक सांसद के तौर पर मुझे संसद भवन में आने का अवसर मिला था।
— PMO India (@PMOIndia) December 10, 2020
तब लोकतंत्र के इस मंदिर में कदम रखने से पहले,
मैंने सिर झुकाकर, माथा टेककर
लोकतंत्र के इस मंदिर को नमन किया था: PM
नए संसद भवन में ऐसी अनेक नई चीजें की जा रही हैं जिससे सांसदों की Efficiency बढ़ेगी,
— PMO India (@PMOIndia) December 10, 2020
उनके Work Culture में आधुनिक तौर-तरीके आएंगे: PM#NewParliament4NewIndia
पुराने संसद भवन ने स्वतंत्रता के बाद के भारत को दिशा दी तो नया भवन आत्मनिर्भर भारत के निर्माण का गवाह बनेगा।
— PMO India (@PMOIndia) December 10, 2020
पुराने संसद भवन में देश की आवश्यकताओं की पूर्ति के लिए काम हुआ, तो नए भवन में 21वीं सदी के भारत की आकांक्षाएं पूरी की जाएंगी: PM
आमतौर पर अन्य जगहों पर जब डेमोक्रेसी की चर्चा होती है चुनाव प्रक्रियाओं, शासन-प्रशासन की बात होती है।
— PMO India (@PMOIndia) December 10, 2020
इस प्रकार की व्यवस्था पर अधिक बल देने को ही कुछ स्थानों पर डेमोक्रेसी कहा जाता है: PM
लेकिन भारत में लोकतंत्र एक संस्कार है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारत के लिए लोकतंत्र जीवन मूल्य है, जीवन पद्धति है, राष्ट्र जीवन की आत्मा है।
भारत का लोकतंत्र, सदियों के अनुभव से विकसित हुई व्यवस्था है।
भारत के लिए लोकतंत्र में, जीवन मंत्र भी है, जीवन तत्व भी है और साथ ही व्यवस्था का तंत्र भी है: PM
भारत के लोकतंत्र में समाई शक्ति ही देश के विकास को नई ऊर्जा दे रही है, देशवासियों को नया विश्वास दे रही है।
— PMO India (@PMOIndia) December 10, 2020
भारत में लोकतंत्र नित्य नूतन हो रहा है।
भारत में हम हर चुनाव के साथ वोटर टर्नआउट को बढ़ते हुए देख रहे हैं: PM
भारत में लोकतंत्र, हमेशा से ही गवर्नेंस के साथ ही मतभेदों को सुलझाने का माध्यम भी रहा है।
— PMO India (@PMOIndia) December 10, 2020
अलग विचार, अलग दृष्टिकोण, ये एक vibrant democracy को सशक्त करते हैं।
Differences के लिए हमेशा जगह हो लेकिन disconnect कभी ना हो, इसी लक्ष्य को लेकर हमारा लोकतंत्र आगे बढ़ा है: PM
Policies में अंतर हो सकता है,
— PMO India (@PMOIndia) December 10, 2020
Politics में भिन्नता हो सकती है,
लेकिन हम Public की सेवा के लिए हैं, इस अंतिम लक्ष्य में कोई मतभेद नहीं होना चाहिए।
वाद-संवाद संसद के भीतर हों या संसद के बाहर,
राष्ट्रसेवा का संकल्प,
राष्ट्रहित के प्रति समर्पण लगातार झलकना चाहिए: PM
हमें याद रखना है कि वो लोकतंत्र जो संसद भवन के अस्तित्व का आधार है, उसके प्रति आशावाद को जगाए रखना हम सभी का दायित्व है।
— PMO India (@PMOIndia) December 10, 2020
हमें ये हमेशा याद रखना है कि संसद पहुंचा हर प्रतिनिधि जवाबदेह है।
ये जवाबदेही जनता के प्रति भी है और संविधान के प्रति भी है: PM
लोकतंत्र के इस मंदिर में इसका कोई विधि-विधान भी नहीं है।
— PMO India (@PMOIndia) December 10, 2020
इस मंदिर की प्राण-प्रतिष्ठा करेंगे इसमें चुनकर आने वाले जन-प्रतिनिधि।
उनका समर्पण, उनका सेवा भाव, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा।
उनका आचार-विचार-व्यवहार, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा: PM
भारत की एकता-अखंडता को लेकर किए गए उनके प्रयास, इस मंदिर की प्राण-प्रतिष्ठा की ऊर्जा बनेंगे।
— PMO India (@PMOIndia) December 10, 2020
जब एक एक जनप्रतिनिधि, अपना ज्ञान, बुद्धि, शिक्षा, अपना अनुभव पूर्ण रूप से यहां निचोड़ देगा, उसका अभिषेक करेगा, तब इस नए संसद भवन की प्राण-प्रतिष्ठा होगी: PM
हमें संकल्प लेना है...
— PMO India (@PMOIndia) December 10, 2020
ये संकल्प हो India First का।
हम सिर्फ और सिर्फ भारत की उन्नति, भारत के विकास को ही अपनी आराधना बना लें।
हमारा हर फैसला देश की ताकत बढ़ाए।
हमारा हर निर्णय, हर फैसला, एक ही तराजू में तौला जाए।
और वो है- देश का हित सर्वोपरि: PM
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देशहित से बड़ा और कोई हित कभी नहीं होगा।
— PMO India (@PMOIndia) December 10, 2020
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देश की चिंता, अपनी खुद की चिंता से बढ़कर होगी।
हम भारत के लोग, ये प्रण करें- हमारे लिए देश की एकता, अखंडता से बढ़कर कुछ नहीं होगा: PM
नए संसद भवन का निर्माण, नूतन और पुरातन के सह-अस्तित्व का उदाहरण है। यह समय और जरूरतों के अनुरूप खुद में परिवर्तन लाने का प्रयास है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
इसमें ऐसी अनेक नई चीजें की जा रही हैं, जिनसे सांसदों की Efficiency बढ़ेगी और उनके Work Culture में आधुनिक तौर-तरीके आएंगे। pic.twitter.com/9KZ3quYMTi
संसद भवन की शक्ति का स्रोत, उसकी ऊर्जा का स्रोत हमारा लोकतंत्र है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
लोकतंत्र भारत में क्यों सफल हुआ, क्यों सफल है और क्यों कभी लोकतंत्र पर आंच नहीं आ सकती, यह हमारी आज की पीढ़ी के लिए भी जानना-समझना जरूरी है। pic.twitter.com/E9v73oV7FR
भारत में लोकतंत्र एक संस्कार है।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
भारत के लिए लोकतंत्र जीवन मूल्य है, जीवन पद्धति है, राष्ट्र जीवन की आत्मा है।
भारत का लोकतंत्र सदियों के अनुभव से विकसित हुई व्यवस्था है।
भारत के लिए लोकतंत्र में जीवन मंत्र भी है, जीवन तत्व भी है और व्यवस्था का तंत्र भी है। pic.twitter.com/Wqsr6ExU3a
अलग-अलग विचार और दृष्टिकोण एक Vibrant Democracy को सशक्त करते हैं।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
Policies में अंतर हो सकता है, Politics में भिन्नता हो सकती है, लेकिन हम Public की सेवा के लिए हैं, इसमें मतभेद नहीं होना चाहिए।
वाद-संवाद संसद में हों या बाहर, राष्ट्रहित के प्रति समर्पण लगातार झलकना चाहिए। pic.twitter.com/YZ9VNDsISM
नया संसद भवन तब तक एक इमारत ही रहेगा, जब तक उसकी प्राण-प्रतिष्ठा नहीं होगी।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
इस मंदिर की प्राण-प्रतिष्ठा करेंगे, इसमें चुनकर आने वाले जन-प्रतिनिधि।
उनका समर्पण, उनका सेवा भाव, उनका आचार-विचार-व्यवहार, इस मंदिर की प्राण-प्रतिष्ठा करेगा। pic.twitter.com/AAZShHMlHY
जब देश वर्ष 2047 में अपनी स्वतंत्रता के 100वें वर्ष में प्रवेश करेगा, तब हमारा देश कैसा हो, इसके लिए हमें आज संकल्प लेकर काम शुरू करना होगा।
— Narendra Modi (@narendramodi) December 10, 2020
जब हम देशहित को सर्वोपरि रखते हुए काम करेंगे तो आत्मनिर्भर और समृद्ध भारत का निर्माण कोई रोक नहीं सकता। pic.twitter.com/6w4klYRNMu
आइए हम प्रण करें... pic.twitter.com/Sm3bMUEYLC
— Narendra Modi (@narendramodi) December 10, 2020