Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎమ్పి శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పార్లమెంట్ సభ్యుడు శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఎమ్ పి శ్రీ సంతోఖ్ సింహ్ చౌధరి గారి మరణ వార్త విని దు:ఖించాను. పంజాబ్ ప్రజల కు సేవల ను అందించడం కోసం ఆయన చేసిన ప్రయాసల కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి మరియు ఆయన సమర్థకుల కు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.