ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో మేజర్ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.
ఈ యూనివర్సిటీలో షూటింగ్, స్క్వాష్, జిమ్నాస్టిక్స్, వెయిట్లిఫ్టింగ్, ఆర్చరి, కనోయింగ్, కాయకింగ్ తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ విశ్వవిద్యాలయం 540 మంది మహిళా క్రీడాకారిణులు, 540 మంది పురుష క్రీడాకారులు కలిపి మొత్తం 1080 మంది కి శిక్షణ ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ సందర్భంగా హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, స్వతంత్ర భారతావనికి కొత్త దిశా నిర్దేశం చేయడంలో మీరట్ దాని పరిసర ప్రాంతాలకు చెప్పుకోదగిన పాత్ర ఉందని ప్రధానమంత్రి అన్నారు.
సరిహద్దులలో దేశ రక్షణకు ఈప్రాంత ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని, క్రీడా ప్రాంగణంలో భారత ప్రతిష్ఠను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లారన ఆయన అన్నారు.
ఈ ప్రాంతం దేశభక్తి జ్వాలలను సజీవంగా ఉంచిందని ప్రధాని ఉద్ఘాటించారు. భారతదేశ చరిత్రలో, మీరట్ ఒక నగరం మాత్రమే కాదు, ఇది సంస్కృతి కి, శక్తికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది”, అని ప్రధాన మంత్రి అన్నారు. మ్యూజియం ఆఫ్ ఫ్రీడమ్, అమర్ జవాన్ జ్యోతి , బాబా ఔఘర్ నాథ్ జీ దేవాలయం అందిస్తున్న స్ఫూర్తి పై ప్రధాన మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మేజర్ ధ్యాన్ చంద్ మీరట్ లోక్రియాశీలంగా ఉండే వారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కొన్ని నెలల క్రితం, కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. మీరట్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని మేజర్ ధ్యాన్ చంద్ కు ఈరోజు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ లో మారిన విలువల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో నేరస్థులు, మాఫియాలు ఇక్కడ తమ ఆటలు సాగించేవి. అక్రమ ఆక్రమణలు, ఆడపడచులకు వేధింపులు యధేచ్ఛగా సాగేవని అన్నారు. గతంలో అభద్రత, చట్టరాహిత్య పరిస్థితులు నెలకొని ఉండడాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇలాంటి నేరస్థులలో చట్టం గురించిన భయాన్ని కలిగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ మార్పు ఆడపడుచులలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చిందని, ఇది దేశం మొత్తానికి ఆనందం కలిగిస్తున్నదని ఆయన అన్నారు.నవభారతావనికి యువత ఎంతో కీలకమని ప్రధానమంత్రి అన్నారు. నవ భారతావనిని తీర్చి దిద్దేది, దానికి నాయకత్వం వహించేది యువతే అన్నారు. మన యువత మన ప్రాచీన వారసత్వాన్ని, ఆధునికతను కలిగి ఉందని ఆయన అన్నారు. యువత ఎక్కడికి వెళితే ఇండియా కూడా ముందుకు సాగుతుందని అన్నారు. అలాగే ఇండియా వెళుతున్న మార్గంలో ప్రపంచం వెళుతున్నదని ఆయన అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నాలుగు అంశాలలో భారత క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. అవి వనరులు, శిక్షణకు ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయంగా వారి ప్రతిభ వ్యక్తం అయ్యేలా చేయడం, క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత అని అన్నారు.
దేశంలో క్రీడలు అభివృద్ధి చెందాలంటే యువతకుక్రీడలపై విశ్వాసం ఉండాలని, వారిని క్రీడలను ఒక ప్రొఫెషన్ గా తీసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు. ఇది నా సంకల్పం, నా కల కూడా. ఇతర ప్రొఫెషన్ల మాదిరే క్రీడలనూ ఒక ప్రొఫెషన్గా మన యువత చూడాలి అని ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వం క్రీడలను ఉపాధితో ముడిపెట్టినట్టు ఆయన చెప్పారు. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టిఒపిఎస్) వంటి పథకాలు ఉన్నత స్థాయి క్రీడాకారులు అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు వీలు కల్పిస్తున్నాయని అన్నారు. ఖేలో ఇండియా అభియాన్ అత్యంత ప్రాథమిక స్థాయిలోనే యువతలో ప్రతిభను గుర్తిస్తోందని, అంతర్జాతీయ స్థాయికి వారు ఎదిగేందుకు వారికి తగిన శిక్షణ ఇస్తోందని ఆయన అన్నారు.ఇటీవల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో ఇండియా పనితీరు గురించి ప్రస్తావిస్తూ, క్రీడారంగంలో ఇండియా ఉన్నత స్థాయికి చేరుకుంటుండడానికి ఇది నిదర్శనమని అన్నారు. గ్రామాలు, చిన్న పట్టణాలలో మౌలిక క్రీడా సదుపాయాల కల్పనతో పట్టణాలనుంచి ఎందరో క్రీడాకారులు వస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
నూతన విద్యావిధానంలో క్రీడలకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందని ప్రధానమంత్రి తెలిపారరు. సైన్సు , కామర్సు, ఇతర అధ్యయనాల లాగే క్రీడలను కూడా ఇప్పుడు అదే కేటగిరీలో ఉంచడం జరిగిందని చెప్పారు. గతంలో క్రీడలను ఇతరేతర వ్యాపకాలుగా భావించేవారని కానీ ఇవాళ క్రీడా పాఠశాలలలో ఇది ఒక సరైన సబ్జెక్టుగా ఉందని అన్నారు. క్రీడా వాతావరణంలో క్రీడలు, క్రీడల యాజమాన్యం, క్రీడలకు రాయడం, స్పోర్ట్స్ సైకాలజీ వంటవి ఎన్నో ఉన్నాయని, ఇవి కొత్త అవకాశాలను కల్పిస్తాయని అన్నారు.
క్రీడలవైపు వెళ్లడం సరైన నిర్ణయమని ఇది సమాజంలో విశ్వాసం కల్పిస్తుందని ఆయన అన్నారు. వనరులతో, క్రీడల సంస్కృతి ఒక రూపు దాలుస్తుంందని, ఈ దిశగా క్రీడల విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. మీరట్ క్రీడా సంస్కృతి గురించి మాట్లాడుతూ ఆయన, మీరట్ నగరం క్రీడల ఉత్పత్తులను 100కుపైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నదని చెప్పారు. ఈ రకంగా మీరట్ స్థానికతకు గళం విప్పడమే కాక, స్థానికం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ఆయన చెప్పారు. స్పోర్ట్స్ క్లస్టర్లతో దేశాన్ని ఈ రంగంలో ఆత్మ నిర్భర్ చేయాల్సిన అవసరం గురించి ఆయన తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పలు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతున్నదని ప్రధానమంత్రి ప్రస్తావించారు. గోరఖ్పూర్లో మహాయోగి గురు గోరఖ్ నాథ్ ఆయుష్ యూనివర్సిటీ, ప్రయాగ్రాజ్ లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లా యూనివర్సిటీ, లక్నోలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్, అలీఘడ్ లో రాజా మహేంద్ర పప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీ, షహరాన్ పూర్ లో మా షాకుంబరి యూనివర్సిటీ, మీరట్ లో మేజర్ ధ్యాన్ చంద్ యూనివర్సిటీ లు ఏర్పాటయ్యాయని అన్నారు. మన లక్ష్యం స్పష్టం, యువత రోల్ మోడల్స్ గా మారడం మాత్రమే కాదు, వారి రోల్ మోడల్స్ను గుర్తించాలన్నారు.
స్వమిత్వ పథకం కింద 23 లక్షలకు పైగ టైటిల్స్ (ఘరౌని) 75 జిల్లాలలో ఇవ్వడం జరిగిందని, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిథికింద రాష్ట్ర రైతులు కోట్లాది రూపాయలు తమ ఖాతాలలో అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. చెరకు రైతులు రికార్డు స్థాయిలో చెల్లింపులు అందుకుని ప్రయోజనం పొందారని కూడా ఆయన అన్నారు. ఇలాగే, ఉత్తరప్రదేశ్ నుంచి 12 వేల కోట్ల రూపాయల విలువగల ఇథనాల్ ను కొనుగోలు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
ప్రభుత్వం పాత్ర ఒక సంరక్షకుడి పాత్ర లాంటిదని ఆయన అన్నారు. ప్రతిభ కల వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని అన్నారు. ఐటిఐ లలో శిక్షణ పొందిన వేలాది మంది యువత పెద్ద కంపెనీలలో ఉపాధి పొందారని అన్నారు. నేషనల్ అప్రెంటీస్ షిప్ పథకం కింద, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద లక్షలాది మంది యువత ప్రయోజనం పొందారని ప్రధానమంత్రి తెలిపారరరు. గంగా ఎక్స్ప్రెస్ వే, రీజనల్ రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్, మెట్రో ద్వారా మీరట్ అనుసంధానతకు హబ్గా మారుతున్నదని ప్రధానమంత్రి అన్నారు.
मेरठ और आसपास के इस क्षेत्र ने स्वतंत्र भारत को भी नई दिशा देने में महत्वपूर्ण योगदान दिया है।
राष्ट्ररक्षा के लिए सीमा पर बलिदान हों या फिर खेल के मैदान में राष्ट्र के लिए सम्मान, राष्ट्रभक्ति की अलख को इस क्षेत्र ने प्रज्जवलित रखा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
मेरठ, देश की एक और महान संतान, मेजर ध्यान चंद जी की भी कर्मस्थली रहा है।
कुछ महीने पहले केंद्र सरकार ने देश के सबसे बड़े खेल पुरस्कार का नाम दद्दा के नाम पर किया था।
आज मेरठ की स्पोर्ट्स यूनिवर्सिटी मेजर ध्यान चंद जी को समर्पित की जा रही: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
पहले की सरकारों में यूपी में अपराधी अपना खेल खेलते थे, माफिया अपना खेल खेलते थे।
पहले यहां अवैध कब्जे के टूर्नामेंट होते थे, बेटियों पर फब्तियां कसने वाले खुलेआम घूमते थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
हमारे मेरठ और आसपास के क्षेत्रों के लोग कभी भूल नहीं सकते कि लोगों के घर जला दिए जाते थे और पहले की सरकार अपने खेल में लगी रहती थी।
पहले की सरकारों के खेल का ही नतीजा था कि लोग अपना पुश्तैनी घर छोड़कर पलायन के लिए मजबूर हो गए थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
अब योगी जी की सरकार ऐसे अपराधियों के साथ जेल-जेल खेल रही है।
पांच साल पहले इसी मेरठ की बेटियां शाम होने के बाद अपने घर से निकलने से डरती थीं।
आज मेरठ की बेटियां पूरे देश का नाम रौशन कर रही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
युवा नए भारत का कर्णधार भी है, विस्तार भी है।
युवा नए भारत का नियंता भी है, नेतृत्वकर्ता भी है।
हमारे आज के युवाओं के पास प्राचीनता की विरासत भी है, आधुनिकता का बोध भी है।
और इसलिए, जिधर युवा चलेगा उधर भारत चलेगा।
और जिधर भारत चलेगा उधर ही अब दुनिया चलने वाली है: PM
— PMO India (@PMOIndia) January 2, 2022
खिलाड़ियों को चाहिए- संसाधन,
खिलाड़ियों को चाहिए- ट्रेनिंग की आधुनिक सुविधाएं
खिलाड़ियों को चाहिए- अंतरराष्ट्रीय एक्सपोजर
खिलाड़ियों को चाहिए- चयन में पारदर्शिता
हमारी सरकार ने बीते वर्षों में भारत के खिलाड़ियों को ये चार शस्त्र जरूर मिलें, इसे सर्वोच्च प्राथमिकता दी है: PM
— PMO India (@PMOIndia) January 2, 2022
देश में खेलों के लिए जरूरी है कि हमारे युवाओं में खेलों को लेकर विश्वास पैदा हो, खेल को अपना प्रॉफ़ेशन बनाने का हौसला बढ़े।
यही मेरा संकल्प भी है, और सपना भी!
मैं चाहता हूँ कि जिस तरह दूसरे प्रॉफ़ेशन्स हैं, वैसे ही हमारे युवा स्पोर्ट्स को भी देखें: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
जो नई नेशनल एजुकेशन पॉलिसी लागू हो रही है, उसमें भी खेल को प्राथमिकता दी गई है।
स्पोर्ट्स को अब उसी श्रेणी में रखा गया है, जैसे साईंस, कॉमर्स या दूसरी पढ़ाई हो।
पहले खेल को एक्स्ट्रा एक्टिविटी माना जाता था, लेकिन अब स्पोर्ट्स स्कूल में बाकायदा एक विषय होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
सरकारों की भूमिका अभिभावक की तरह होती है।
योग्यता होने पर बढ़ावा भी दे और गलती होने पर ये कहकर ना टाल दे कि लड़कों से गलती हो जाती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
आज योगी जी की सरकार, युवाओं की रिकॉर्ड सरकारी नियुक्तियां कर रही है।
ITI से ट्रेनिंग पाने वाले हजारों युवाओं को बड़ी कंपनियों में रोज़गार दिलवाया गया है।
नेशनल अप्रेंटिसशिप योजना हो या फिर प्रधानमंत्री कौशल विकास योजना, लाखों युवाओं को इसका लाभ दिया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2022
***
DS/AK
Laying the foundation stone of Major Dhyan Chand Sports University in Meerut. #खेलेगा_यूपी_बढ़ेगा_यूपी https://t.co/0YUJfqtVjv
— Narendra Modi (@narendramodi) January 2, 2022
मेरठ और आसपास के इस क्षेत्र ने स्वतंत्र भारत को भी नई दिशा देने में महत्वपूर्ण योगदान दिया है।
— PMO India (@PMOIndia) January 2, 2022
राष्ट्ररक्षा के लिए सीमा पर बलिदान हों या फिर खेल के मैदान में राष्ट्र के लिए सम्मान, राष्ट्रभक्ति की अलख को इस क्षेत्र ने प्रज्जवलित रखा है: PM @narendramodi
मेरठ, देश की एक और महान संतान, मेजर ध्यान चंद जी की भी कर्मस्थली रहा है।
— PMO India (@PMOIndia) January 2, 2022
कुछ महीने पहले केंद्र सरकार ने देश के सबसे बड़े खेल पुरस्कार का नाम दद्दा के नाम पर किया था।
आज मेरठ की स्पोर्ट्स यूनिवर्सिटी मेजर ध्यान चंद जी को समर्पित की जा रही: PM @narendramodi
पहले की सरकारों में यूपी में अपराधी अपना खेल खेलते थे, माफिया अपना खेल खेलते थे।
— PMO India (@PMOIndia) January 2, 2022
पहले यहां अवैध कब्जे के टूर्नामेंट होते थे, बेटियों पर फब्तियां कसने वाले खुलेआम घूमते थे: PM @narendramodi
हमारे मेरठ और आसपास के क्षेत्रों के लोग कभी भूल नहीं सकते कि लोगों के घर जला दिए जाते थे और पहले की सरकार अपने खेल में लगी रहती थी।
— PMO India (@PMOIndia) January 2, 2022
पहले की सरकारों के खेल का ही नतीजा था कि लोग अपना पुश्तैनी घर छोड़कर पलायन के लिए मजबूर हो गए थे: PM @narendramodi
अब योगी जी की सरकार ऐसे अपराधियों के साथ जेल-जेल खेल रही है।
— PMO India (@PMOIndia) January 2, 2022
पांच साल पहले इसी मेरठ की बेटियां शाम होने के बाद अपने घर से निकलने से डरती थीं।
आज मेरठ की बेटियां पूरे देश का नाम रौशन कर रही हैं: PM @narendramodi
युवा नए भारत का कर्णधार भी है, विस्तार भी है।
— PMO India (@PMOIndia) January 2, 2022
युवा नए भारत का नियंता भी है, नेतृत्वकर्ता भी है।
हमारे आज के युवाओं के पास प्राचीनता की विरासत भी है, आधुनिकता का बोध भी है।
और इसलिए, जिधर युवा चलेगा उधर भारत चलेगा।
और जिधर भारत चलेगा उधर ही अब दुनिया चलने वाली है: PM
खिलाड़ियों को चाहिए- संसाधन,
— PMO India (@PMOIndia) January 2, 2022
खिलाड़ियों को चाहिए- ट्रेनिंग की आधुनिक सुविधाएं
खिलाड़ियों को चाहिए- अंतरराष्ट्रीय एक्सपोजर
खिलाड़ियों को चाहिए- चयन में पारदर्शिता
हमारी सरकार ने बीते वर्षों में भारत के खिलाड़ियों को ये चार शस्त्र जरूर मिलें, इसे सर्वोच्च प्राथमिकता दी है: PM
देश में खेलों के लिए जरूरी है कि हमारे युवाओं में खेलों को लेकर विश्वास पैदा हो, खेल को अपना प्रॉफ़ेशन बनाने का हौसला बढ़े।
— PMO India (@PMOIndia) January 2, 2022
यही मेरा संकल्प भी है, और सपना भी!
मैं चाहता हूँ कि जिस तरह दूसरे प्रॉफ़ेशन्स हैं, वैसे ही हमारे युवा स्पोर्ट्स को भी देखें: PM @narendramodi
जो नई नेशनल एजुकेशन पॉलिसी लागू हो रही है, उसमें भी खेल को प्राथमिकता दी गई है।
— PMO India (@PMOIndia) January 2, 2022
स्पोर्ट्स को अब उसी श्रेणी में रखा गया है, जैसे साईंस, कॉमर्स या दूसरी पढ़ाई हो।
पहले खेल को एक्स्ट्रा एक्टिविटी माना जाता था, लेकिन अब स्पोर्ट्स स्कूल में बाकायदा एक विषय होगा: PM @narendramodi
सरकारों की भूमिका अभिभावक की तरह होती है।
— PMO India (@PMOIndia) January 2, 2022
योग्यता होने पर बढ़ावा भी दे और गलती होने पर ये कहकर ना टाल दे कि लड़कों से गलती हो जाती है: PM @narendramodi
आज योगी जी की सरकार, युवाओं की रिकॉर्ड सरकारी नियुक्तियां कर रही है।
— PMO India (@PMOIndia) January 2, 2022
ITI से ट्रेनिंग पाने वाले हजारों युवाओं को बड़ी कंपनियों में रोज़गार दिलवाया गया है।
नेशनल अप्रेंटिसशिप योजना हो या फिर प्रधानमंत्री कौशल विकास योजना, लाखों युवाओं को इसका लाभ दिया गया है: PM @narendramodi
पहले की सरकारों में यूपी में अपराधी और माफिया अपना खेल खेलते थे। अब योगी जी की सरकार ऐसे अपराधियों के साथ जेल-जेल खेल रही है।
— Narendra Modi (@narendramodi) January 2, 2022
साथ ही अब यूपी में असली खेल को बढ़ावा मिल रहा है, यूपी के युवाओं को खेल की दुनिया में छा जाने का मौका मिल रहा है। pic.twitter.com/8usUBOSMGC
21वीं सदी के नए भारत में सबसे बड़ा दायित्व हमारे युवाओं के पास ही है।
— Narendra Modi (@narendramodi) January 2, 2022
हमारे आज के युवाओं के पास प्राचीनता की विरासत भी है, आधुनिकता का बोध भी है। इसीलिए जिधर युवा चलेगा, उधर भारत चलेगा। जिधर भारत चलेगा, उधर ही अब ये विश्व भी चलेगा। pic.twitter.com/FbrbHUWgOF
खिलाड़ियों के सामर्थ्य को बढ़ाने के लिए हमारी सरकार ने उन्हें चार शस्त्र दिए… pic.twitter.com/MNkeoc3X86
— Narendra Modi (@narendramodi) January 2, 2022
बीते 7 सालों में देशभर में स्पोर्ट्स एजुकेशन और स्किल्स से जुड़े अनेक संस्थानों को आधुनिक बनाया गया है। और अब मेजर ध्यानचंद स्पोर्ट्स यूनिवर्सिटी के रूप में स्पोर्ट्स में हायर एजुकेशन का एक और श्रेष्ठ संस्थान देश को मिला है। pic.twitter.com/azFKlsfUEx
— Narendra Modi (@narendramodi) January 2, 2022
सरकारों की भूमिका अभिभावक की तरह होती है। योग्यता होने पर बढ़ावा भी दे और गलती होने पर ये कहकर ना टाल दे कि लड़कों से गलती हो जाती है। pic.twitter.com/aI0yEtKjyx
— Narendra Modi (@narendramodi) January 2, 2022