గర్భగుడి లోపల రుద్రాభిషేకం జరిపారు
ఆది గురు శంకరాచార్య సమాధి స్థలాన్ని సందర్శించారు
మందాకిని ఆస్థాపథ్ లో మరియు సరస్వతి ఆస్థాపథ్ లో సాగుతున్న పనుల పురోగతి ని సమీక్షించారు
కేదార్ నాథ్ ధామ్ ప్రాజెక్టు శ్రమికుల తో భేటీ అయ్యారు
కేదార్ నాథ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించి శ్రీ కేదార్ నాథ్ దేవాలయం లో దైవ దర్శనం చేసుకొని పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. సాంప్రదాయిక పహాడీ వస్త్రాల ను ధరించిన ప్రధాన మంత్రి గర్భగుడి లో నిర్వహించిన రుద్రాభిషేకం లో పాలుపంచుకొన్నారు; నంది విగ్రహం సమక్షం లో ప్రధాన మంత్రి ప్రార్థన జరిపారు.
కేదార్ నాథ్ ధామ్ ప్రాజెక్టు లో పనిచేస్తున్న వ్యక్తుల ను ప్రధాన మంత్రి కలుసుకొన్నారు.
महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः।
सुरासुरैर्यक्षमहोरगाद्यै: केदारमीशं शिवमेकमीडे।। pic.twitter.com/E8WC7oLddi
— Narendra Modi (@narendramodi) October 21, 2022
*****
DS/TS
महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः।
— Narendra Modi (@narendramodi) October 21, 2022
सुरासुरैर्यक्षमहोरगाद्यै: केदारमीशं शिवमेकमीडे।। pic.twitter.com/E8WC7oLddi