Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉజ్వల యోజనతో తల్లులు.. సోదరీమణులకు ప్రయోజనంపై ప్రధానమంత్రి హర్షం


   దేశంలోని అనేకమంది తల్లులు, సోదరీమణులకు ఉజ్వల యోజనతో ఎంతో ప్రయోజనం చేకూరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని తల్లులు, సోదరీమణులకు ఈ పథకంతో ఒనగూడిన లబ్ధిపై రూపొందించిన వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఉజ్వల’ పథకం మన పేద తల్లులు, సోదరీమణుల జీవన సౌలభ్యం కల్పించి, దైనందిన జీవితం ఆనందంతో ప్రకాశింపజేయడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.

***

DS/TS