Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈజిప్టు కు చెందిన బాలిక దేశ భక్తి గీతాన్ని పాడడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి


75 # #RepublicDay ఉత్సవాల సందర్భం లో ఈజిప్టు కు చెందిన బాలిక కరిమాన్ గారు పాడినటువంటి ‘‘దేశ్ రంగీలా’’ అనే దేశ భక్తి గీతం యొక్క ఆలాపన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఆమె కు భవిష్యత్తు ఉజ్వలం గా ఉండాలి అంటూ ఆయన శుభాకాంక్షల ను కూడా తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో –

‘‘ఈజిప్టు కు చెందిన కరిమాన్ గారు పాడినటువంటి ఈ గీతం మధురం గా ఉంది. ఈ ప్రయాస కు గాను ఆమె ను నేను అభినందిస్తూ, ఆమె భావి ప్రయాసల లో అత్యుత్తమం గా రాణించాలని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.