ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య భావన తో ఒక జన ఉత్సవం రూపం లో నిర్వహించడం జరుగుతుంది.
సాబర్మతీ ఆశ్రమం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 2022వ సంవత్సరం ఆగస్టు 15 కంటే 75 వారాల ముందే ఏర్పాటు చేస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ 2023వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. స్వాతంత్య్ర పోరాటం లో వారి ప్రాణాల ను అర్పించినటువంటి మహాత్మ గాంధీ కి, ఇతర మహాను భావుల కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
కలల ను, కర్తవ్యాల ను ప్రేరణ గా తీసుకొని ముందుకు సాగిపోయేందుకు ఒక మార్గదర్శక శక్తి రూపం లో స్వాతంత్య్ర పోరాటం, ఐడియాస్ ఎట్ 75, అచీవ్మెంట్స్ ఎట్ 75, యాక్షన్ ఎట్ 75, రిజాల్వ్ స్ ఎట్ 75 అనే అయిదు ముఖ్య అంశాల ను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే స్వాతంత్య్రాన్ని అందించే శక్తి తాలూకు అమృతం అని అర్థం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దీనికి అర్థం స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రేరణ ల తాలూకు అమృతమూ, కొత్త కొత్త ఆలోచన ల సుధ, ఆత్మనిర్భరత తాలూకు ప్రతిజ్ఞ లు మరియు మకరందమూ ను అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి 1857వ సంవత్సరం లో భారతదేశ స్వాతంత్య్రం తాలూకు ఒకటో యుద్ధం, మహాత్మా గాంధీ విదేశాల నుంచి తిరిగి రావడం, సత్యాగ్రహం తాలూకు శక్తి ని దేశ ప్రజల కు గుర్తు చేయడం, లోక్ మాన్య తిలక్ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం, పిలుపునివ్వడం, నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వం లోని ఆజాద్ హింద్ ఫౌజ్ దిల్లీ కవాతు ను నిర్వహించడం, ఢిల్లీ చలో అనే నినాదం వంటి స్వాతంత్ర్య సమరం లోని ముఖ్య ఘట్టాలను గుర్తు కు తెచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం తాలూకు ఈ జ్వాల ను ప్రతి దిశ లో, ప్రతి ప్రాంతం లో ఆరిపోకుండా వెలిగిస్తూ ఉంచే పని ని మన ఆచార్యులు, సాధువులు, గురువులు దేశం లోని ప్రతి మూల న చేస్తూ వచ్చారన్నారు.
ఒక రకం గా భక్తి ఉద్యమం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమాని కి రంగాన్ని సిద్ధం చేసింది అని ఆయన అన్నారు. చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, శ్రీమంత్ శంకర్ దేవ్ ల వంటి సాధువులు దేశవ్యాప్తం గా స్వాతంత్య్ర సమరం తాలూకు పునాది ని ఏర్పరచారన్నారు. అదే విధంగా, అన్ని ప్రాంతాల కు చెందిన సాధువులు దేశ ప్రజల అంతరాత్మ ను చైతన్యపరచి, స్వాతంత్య్ర పోరాటానికి తోడ్పడ్డారన్నారు. అసంఖ్యాకమైన త్యాగాల ను చేసిన దళితులు, ఆదివాసీలు, మహిళలు, యువత దేశం అంతటా ఎంతో మంది ఉన్నారని ఆయన వివరించారు. తమిళ నాడు లో 32 ఏళ్ళ వయస్సు లో కొడి కాథ్ కుమరన్ వంటి అంతగా గుర్తింపున కు నోచుకోని కథానాయకులు చేసిన త్యాగాల ను జ్ఞప్తి కి తెచ్చారు. బ్రిటిషు వారు కుమరన్ తల లోకి తుపాకిగుండు ను కాల్చినప్పటికీ అతడు దేశ జెండా ను నేల మీద కు జారిపడిపోనివ్వలేదు అంటూ ఆయన వివరించారు. తమిళ నాడు కు చెందిన వేలూ నాచియార్ బ్రిటిషు ఏలుబడి కి వ్యతిరేకంగా పోరాడిన మొదటి మహారాణి గా ప్రసిద్ధి పొందారు.
మన దేశ ఆదివాసీ సమాజం తన సాహసం తో, పరాక్రమం తో విదేశీ పాలకుల ను మోకాళ్ళ మీద నిల్చొనేటట్టు చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఝార్ ఖండ్ లో బిర్సా ముండా బ్రిటిషు వారిని ఎదురించారని, అలాగే ముర్మూ సోదరులు సంథాల్ ఉద్యమాని కి నాయకత్వం వహించారని చెప్పారు. ఒడిశా లో చక్ర బిసోయి బ్రిటిషు వారికి వ్యతిరేకం గా పోరు ను సాగించారని, లక్ష్మణ్ నాయక్ గాంధేయ పద్ధతి లో చైతన్యాన్ని విస్తరింప చేశారన్నారు. బ్రిటిషు వారికి వ్యతిరేకం గా నిలబడి పోరాటం చేసి, అంతగా వెలుగు లోని రానటువంటి ఆదివాసీ కథానాయకులలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు రంప ఉద్యమానికి సారధ్యం వహించగా, పాసల్థా ఖుంగ్ చేరా మిజోరమ్ కొండల లో బ్రిటిషు వారి తో తలపడ్డారని వివరించారు. దేశ స్వాతంత్య్రాని కి తమ వంతు గా తోడ్పడ్డ అసమ్ కు, ఈశాన్య ప్రాంతాల కు చెందిన ఇతర స్వాతంత్య్ర యోధులైన గోమ్ ధర్ కోంవర్, లసిత్ బోర్ ఫుకన్, సీరాత్ సింగ్ లను గురించి పేర్కొన్నారు. గుజరాత్ లో జాంబుఘోడా లో నాయక్ ఆదివాసీ ల త్యాగాన్ని, మాన్గఢ్ లో వందల కొద్దీ ఆదివాసీ ల నర మేధాన్ని దేశం ఎప్పటికీ స్మరించుకొంటుంది అని ఆయన అన్నారు.
గత ఆరు సంవత్సరాల లో ఈ చరిత్ర ను ప్రతి రాష్ట్రం లో, ప్రతి మండలం లో పదిలంగా ఉంచేందుకు దేశం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దాండీ యాత్ర తో ముడిపడ్డ ప్రదేశాన్ని పునరుద్ధరించే కార్యం రెండు సంవత్సరాల క్రితం పూర్తి అయిందన్నారు. దేశం లో తొలి స్వాతంత్య్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేతాజీ సుభాశ్ అండమాన్ లో మువ్వన్నెలను ఎగురవేసిన స్థలాన్ని కూడా పునరుద్ధరించడం జరిగిందన్నారు. అండమాన్, నికోబార్ దీవుల కు స్వాతంత్య్ర సంగ్రామం పేరుల ను పెట్టడమైందని ఆయన అన్నారు. బాబా సాహెబ్ తో అనుబంధం ఉన్నటువంటి స్థలాల ను పంచతీర్థ గా అభివృద్ధి చేయడం జరిగిందని, జాలియాఁవాలా బాగ్ లో స్మారకాన్ని, పైకా ఉద్యమం తాలూకు స్మారకాన్ని కూడా అభివృద్ధి పరచడమైందన్నారు.
మన కఠోర శ్రమ తో భారతదేశం లోను, విదేశాల లోను మనల ను మనం నిరూపించుకొన్నామని ప్రధాన మంత్రి అన్నారు. మనకు మన రాజ్యాంగం అన్నా, ప్రజాస్వామిక సంప్రదాయాలన్నా గర్వం గా ఉంటుంది అని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాని కి తల్లి అయినటువంటి భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బలపరచుకొంటూ ముందంజ వేస్తోంది అని ఆయన అన్నారు. భారతదేశం కార్యసాధన లు యావత్తు మానవ జాతి కి ఆశ ను రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశం అభివృద్ధి యాత్ర ఆత్మనిర్భరత తో పెనవేసుకొందని, అది యావత్తు ప్రపంచ అభివృద్ధి యాత్ర కు వేగ గతి ని అందించనుందని కూడా ఆయన చెప్పారు.
మన స్వాతంత్య్ర యోధుల చరిత్ర లను గ్రంథస్తం చేయడం లో బాధ్యత ను తీసుకోవలసింది గా యువతీ యువకుల ను, పండితుల ను ప్రధాన మంత్రి కోరారు. స్వాతంత్య్ర ఉద్యమంలోని కార్యసిద్ధుల ను ప్రపంచానికి చాటిచెప్పాలి అని వారికి ఆయన సూచించారు. గతించిన కాలం లో చెల్లాచెదరు గా పడిపోయిన మన విశిష్ట గాథల ను వెదకి వెలికితీసి మరీ వాటికి ప్రాణం పోయాలి అని కూడా ఆయన కళలు, సాహిత్యం, నాటక జగతి, చిత్ర పరిశ్రమ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాల తో సంబంధం ఉన్న వారికి విజ్ఞప్తి చేశారు.
****
Addressing the programme to mark the start of Azadi Ka #AmritMahotsav related activities. https://t.co/Gzci5i488U
— Narendra Modi (@narendramodi) March 12, 2021
आज आजादी के अमृत महोत्सव का पहला दिन है।
— PMO India (@PMOIndia) March 12, 2021
अमृत महोत्सव, 15 अगस्त 2022 से 75 सप्ताह पूर्व शुरू हुआ है और 15 अगस्त 2023 तक चलेगा: PM @narendramodi
मैं इस पुण्य अवसर पर बापू के चरणों में अपने श्रद्धा सुमन अर्पित करता हूँ।
— PMO India (@PMOIndia) March 12, 2021
मैं देश के स्वाधीनता संग्राम में अपने आपको आहूत करने वाले, देश को नेतृत्व देने वाली सभी महान विभूतियों के चरणों में नमन करता हूँ, उनका कोटि-कोटि वंदन करता हूँ: PM @narendramodi
Freedom Struggle,
— PMO India (@PMOIndia) March 12, 2021
Ideas at 75,
Achievements at 75,
Actions at 75,
और Resolves at 75
ये पांचों स्तम्भ आज़ादी की लड़ाई के साथ साथ आज़ाद भारत के सपनों और कर्तव्यों को देश के सामने रखकर आगे बढ़ने की प्रेरणा देंगे: PM @narendramodi
आज़ादी का अमृत महोत्सव यानी- आज़ादी की ऊर्जा का अमृत।
— PMO India (@PMOIndia) March 12, 2021
आज़ादी का अमृत महोत्सव यानी - स्वाधीनता सेनानियों से प्रेरणाओं का अमृत।
आज़ादी का अमृत महोत्सव यानी - नए विचारों का अमृत। नए संकल्पों का अमृत।
आज़ादी का अमृत महोत्सव यानी - आत्मनिर्भरता का अमृत: PM @narendramodi
हम आज भी कहते हैं कि हमने देश का नमक खाया है।
— PMO India (@PMOIndia) March 12, 2021
ऐसा इसलिए नहीं क्योंकि नमक कोई बहुत कीमती चीज है।
ऐसा इसलिए क्योंकि नमक हमारे यहाँ श्रम और समानता का प्रतीक है: PM @narendramodi
हमारे यहां नमक को कभी उसकी कीमत से नहीं आँका गया।
— PMO India (@PMOIndia) March 12, 2021
हमारे यहाँ नमक का मतलब है- ईमानदारी।
हमारे यहां नमक का मतलब है- विश्वास।
हमारे यहां नमक का मतलब है- वफादारी: PM @narendramodi
गांधी जी ने देश के इस पुराने दर्द को समझा, जन-जन से जुड़ी उस नब्ज को पकड़ा।
— PMO India (@PMOIndia) March 12, 2021
और देखते ही देखते ये आंदोलन हर एक भारतीय का आंदोलन बन गया, हर एक भारतीय का संकल्प बन गया: PM @narendramodi
उस दौर में नमक भारत की आत्मनिर्भरता का एक प्रतीक था।
— PMO India (@PMOIndia) March 12, 2021
अंग्रेजों ने भारत के मूल्यों के साथ साथ इस आत्मनिर्भरता पर भी चोट की।
भारत के लोगों को इंग्लैंड से आने वाले नमक पर निर्भर हो जाना पड़ा: PM @narendramodi
1857 का स्वतंत्रता संग्राम, महात्मा गांधी का विदेश से लौटना, देश को सत्याग्रह की ताकत फिर याद दिलाना, लोकमान्य तिलक का पूर्ण स्वराज्य का आह्वान, नेताजी सुभाष चंद्र बोस के नेतृत्व में आजाद हिंद फौज का दिल्ली मार्च, दिल्ली चलो का नारा कौन भूल सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2021
आजादी के आंदोलन की इस ज्योति को निरंतर जागृत करने का काम, पूर्व-पश्चिम-उत्तर-दक्षिण, हर दिशा में, हर क्षेत्र में, हमारे संतो-महंतों, आचार्यों ने किया था।
— PMO India (@PMOIndia) March 12, 2021
एक प्रकार से भक्ति आंदोलन ने राष्ट्रव्यापी स्वाधीनता आंदोलन की पीठिका तैयार की थी: PM @narendramodi
देश के कोने कोने से कितने ही दलित, आदिवासी, महिलाएं और युवा हैं जिन्होंने असंख्य तप-त्याग किए।
— PMO India (@PMOIndia) March 12, 2021
याद करिए, तमिलनाडु के 32 वर्षीय नौजवान कोडि काथ् कुमरन को,
अंग्रेजों ने उस नौजवान को सिर में गोली मार दी, लेकिन उन्होंने मरते हुये भी देश के झंडे को जमीन में नहीं गिरने दिया: PM
गोमधर कोंवर, लसित बोरफुकन और सीरत सिंग जैसे असम और पूर्वोत्तर के अनेकों स्वाधीनता सेनानी थे जिन्होंने देश की आज़ादी में योगदान दिया है।
— PMO India (@PMOIndia) March 12, 2021
गुजरात में जांबूघोड़ा में नायक आदिवासियों का बलिदान हो, मानगढ़ में सैकड़ों आदिवासियों का नरससंहार हो, देश इनके बलिदान को हमेशा याद रखेगा: PM
आंध्र प्रदेश में मण्यम वीरुडु यानी जंगलों के हीरो अल्लूरी सीराराम राजू ने रम्पा आंदोलन का बिगुल फूंका
— PMO India (@PMOIndia) March 12, 2021
पासल्था खुन्गचेरा ने मिज़ोरम की पहाड़ियों में अंग्रेज़ो से लोहा लिया: PM @narendramodi
तमिलनाडु की ही वेलू नाचियार वो पहली महारानी थीं, जिन्होंने अंग्रेजी हुकूमत के खिलाफ लड़ाई लड़ी थी।
— PMO India (@PMOIndia) March 12, 2021
इसी तरह, हमारे देश के आदिवासी समाज ने अपनी वीरता और पराक्रम से लगातार विदेशी हुकूमत को घुटनों पर लाने का काम किया था: PM @narendramodi
देश इतिहास के इस गौरव को सहेजने के लिए पिछले छह सालों से सजग प्रयास कर रहा है।
— PMO India (@PMOIndia) March 12, 2021
हर राज्य, हर क्षेत्र में इस दिशा में प्रयास किए जा रहे हैं।
दांडी यात्रा से जुड़े स्थल का पुनरुद्धार देश ने दो साल पहले ही पूरा किया था। मुझे खुद इस अवसर पर दांडी जाने का अवसर मिला था: PM
जालियाँवाला बाग में स्मारक हो या फिर पाइका आंदोलन की स्मृति में स्मारक, सभी पर काम हुआ है।
— PMO India (@PMOIndia) March 12, 2021
बाबा साहेब से जुड़े जो स्थान दशकों से भूले बिसरे पड़े थे, उनका भी विकास देश ने पंचतीर्थ के रूप में किया है: PM @narendramodi
अंडमान में जहां नेताजी सुभाष ने देश की पहली आज़ाद सरकार बनाकर तिरंगा फहराया था, देश ने उस विस्मृत इतिहास को भी भव्य आकार दिया है।
— PMO India (@PMOIndia) March 12, 2021
अंडमान निकोबार के द्वीपों को स्वतन्त्रता संग्राम के नामों पर रखा गया है: PM @narendramodi
हम भारतीय चाहे देश में रहे हों, या फिर विदेश में, हमने अपनी मेहनत से खुद को साबित किया है।
— PMO India (@PMOIndia) March 12, 2021
हमें गर्व है हमारे संविधान पर।
हमें गर्व है हमारी लोकतांत्रिक परंपराओं पर।
लोकतंत्र की जननी भारत, आज भी लोकतंत्र को मजबूती देते हुए आगे बढ़ रहा है: PM @narendramodi
आज भी भारत की उपल्धियां आज सिर्फ हमारी अपनी नहीं हैं, बल्कि ये पूरी दुनिया को रोशनी दिखाने वाली हैं, पूरी मानवता को उम्मीद जगाने वाली हैं।
— PMO India (@PMOIndia) March 12, 2021
भारत की आत्मनिर्भरता से ओतप्रोत हमारी विकास यात्रा पूरी दुनिया की विकास यात्रा को गति देने वाली है: PM @narendramodi
मैं कला-साहित्य, नाट्य जगत, फिल्म जगत और डिजिटल इंटरनेटनमेंट से जुड़े लोगों से भी आग्रह करूंगा, कितनी ही अद्वितीय कहानियाँ हमारे अतीत में बिखरी पड़ी हैं, इन्हें तलाशिए, इन्हें जीवंत कीजिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2021
हमारे युवा, हमारे scholars ये ज़िम्मेदारी उठाएँ कि वो हमारे स्वाधीनता सेनानियों के इतिहास लेखन में देश के प्रयासों को पूरा करेंगे।
— PMO India (@PMOIndia) March 12, 2021
आज़ादी के आंदोलन में और उसके बाद हमारे समाज की जो उपलब्धियां रही हैं, उन्हें दुनिया के सामने और प्रखरता से लाएँगे: PM @narendramodi