Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అత్యున్నత్తమైన ఉదాహరణ ను అందించే క్రమం లో, మామల్లాపురమ్ సముద్ర తీరాన ప్లాస్టిక్ వ్యర్థాల ను సేకరించిన ప్రధాన మంత్రి 


స్వచ్ఛ్ భారత్ ఆవిష్కారం కోసం తపిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు మరొక్క సారి ఒక ఉదాహరణ ను అందించారు; తద్వారా ప్రతి వ్యక్తి పరిసర ప్రాంతాల ను నిర్మలం గా ఉంచడం లో తన వంతు గా ఉత్తమమైన ప్రయాస పడాలని ప్రధాన మంత్రి చాటిచెప్పారు.

 

మామల్లాపురమ్ సముద్ర తీరం వెంబడి ఉదయం పూట వాహ్యాళి కి బయలుదేరిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ  అక్కడ విసరివేయబడివున్న ప్లాస్టిక్ ను, ఇంకా వ్యర్థాల ను 30 నిమిషాల కు పైగా ఏరివేశారు.

 

ఆ తరువాత ఆయన ట్విటర్ లో ఇలా వ్రాశారు.. ‘‘ఈ రోజు న ఉదయం పూట మామల్లాపురమ్ లో వాహ్యాళి కి వెళ్లి అక్కడ 30 నిమిషాల కు పైగా ఉన్నాను.  అక్కడ విసరివేయబడివున్నటువంటి ప్లాస్టిక్ ను, చెత్త ను సమీకరించాను.  నేను సేకరించినదంతా హోటల్ లో పనిచేసే సిబ్బంది లో ఒకరైన జయరాజ్ కు అప్పగించాను.  అందరూ సంచరించే స్థలాలు పరిశుభ్రం గా ఉండేటట్టు చూద్దాము.  రండి.. మనం శ్రద్ధ తీసుకొందాము మనం స్వస్థులు గాను, దేహదారుఢ్యం తోను ఉందాము’’.

 

 PM India

Narendra Modi

✔@narendramodi

 

 

Plogging at a beach in Mamallapuram this morning. It lasted for over 30 minutes.

Also handed over my ‘collection’ to Jeyaraj, who is a part of the hotel staff.

Let us ensure our public places are clean and tidy!

Let us also ensure we remain fit and healthy.

164K

9:11 AM – Oct 12, 2019

Twitter Ads info and privacy

59.4K people are talking about this