Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అందరికీ బైశాఖి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు బైశాఖి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అందరికీ బైశాఖి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.