TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं।
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
The Prime Minister Shri Narendra Modi participated in the TV9 Summit 2025 in the Bharat Mandapam, New Delhi today.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్దారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను పెంచుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది మూల వేతనం/పింఛన్లో 53 శాతంగా ఉన్న ప్రస్తుత ...
2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25-30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025 ఖరీఫ్ సీజన్ ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.22,919 కోట్ల నిధులతో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సరఫరాలో భారత్ ను ఆత్మనిర్భర్ గా నిలపడమే దీని లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో ...
మయన్మార్, థాయిలాండ్లలో ఈ రోజు ఉదయం పెను భూకంపం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తు వల్ల ప్రభావితులైన వారి భద్రత, క్షేమం కోసం ఆయన ప్రార్థించారు. ఈ కఠిన సమయంలో మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలకు, ప్రజలకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు. ఉదయం సుమారు 10 గంటలకు, నాగపూర్లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటరుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ జరిగే బహిరంగ సభను ...
బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. యువరాణి ఆస్ట్రిడ్ సారథ్యంలో బెల్జియం ఎకనామిక్ మిషన్ ఇటీవల భారత్ను సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇప్పటికే దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవడం, వాణిజ్యాన్నీ, పెట్టుబడినీ ప్రోత్సహించడంతోపాటు ...
భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతినిధి బృందం కీజై డోయుకై (జపాన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సంఘం)తో ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గ్, 7 లో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 20 ...
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో దగాపడ్డ వర్గాల అభ్యున్నతితోపాటు సమానత్వం, కరుణ, న్యాయం.. వంటి విలువలను పెంపొందింపచేయడానికి శ్రీ ఠాకుర్ కృషి చేశారంటూ శ్రీ మోదీ ...