ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్’’ వేదికగా ఇలా తెలిపింది: “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (@revanth_anumula) సమావేశమయ్యారు. @TelanganaCMO”. Chief Minister of Telangana, Shri @revanth_anumula, met Prime ...
వీర్ సావర్కర్ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించారు. ప్రధాని ‘‘ఎక్స్’’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ... ‘‘వీరుడు సావర్కర్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరి పక్షాన నేను గౌరవపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ...
ఈ రోజు మహా శివరాత్రి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎక్స్’’లో పేర్కొన్న ఒక సందేశంలో ఆయన ఇలా అన్నారు: ‘‘భగవాన్ భోలేనాథ్కు అంకితమైన పవిత్ర పర్వదినం మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దివ్య సందర్భం మీ అందరికీ సుఖ, సమృద్ధులనూ, ఉత్తమ ఆరోగ్యాన్నీ ప్రసాదించుగాక. వాటితో పాటు ...
హేరత్ పోష్తే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎక్స్ వేదిక ద్వారా అందించిన సందేశంలో.. “హేరత్ పోష్తే! ఈ పండుగ మన కాశ్మీరీ పండిట్ సోదర సోదరీమణుల చైతన్యవంతమైన సంస్కృతితో ముడిపడినది. మంగళప్రదమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ...
అసోం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, డైనమిక్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, పారిశ్రామికవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరసోదరీమణులారా! తూర్పు, ఈశాన్య భారతం నేడు నూతన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. భారత ఘన చరిత్రలో తూర్పు రాష్ట్రాల పాత్ర ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అసోంలోని గౌహతి లో అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ, " భారతదేశ తూర్పు ఈశాన్య ...
భారత్ మాతా కీ - జై! భారత్ మాతా కీ - జై! గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం ...
అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో ...
జయలలిత జయంతి సందర్భంగా ఆమెను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంస్మరించుకున్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం జీవితాన్ని వెచ్చించిన విశిష్ట పరిపాలనాదక్షురాలు, ప్రజల పట్ల ఆదరం చూపిన నేత జయలలిత అని శ్రీ మోదీ కొనియాడారు. ఎక్స్ వేదికపై రాసిన వివిధ పోస్టుల్లో ప్రధాని నివాళి అర్పిస్తూ: ...
వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ...