The Prime Minister Shri Narendra Modi chaired a meeting on cleaning and rejuvenating the Yamuna as well as addressing drinking water related issues of Delhi, yesterday.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
Prime Minister Shri Narendra Modi interacted with a Delegation of Dawoodi Bohra Community members at his residence at Lok Kalyan Marg earlier today.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో: ‘‘పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి ఆయన జయంతి సందర్భంగా ...
అమరావతి విమానాశ్రయ ప్రారంభోత్సవం మహారాష్ట్రకు, ముఖ్యంగా విదర్భ ప్రాంతానికి శుభవార్త అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అమరావతి విమానాశ్రయం వాణిజ్యాన్ని, రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరపు పోస్టుకు ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నది: “ఉత్తరప్రదేశ్ గవర్నర్ @anandibenpatel గారు ప్రధానమంత్రి @narendramodiని కలిశారు. @GovernorofUp”
ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడారు. డిజిటలీకరణ, సుస్థిరత, మొబిలిటీ సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై నేతలిద్దరూ సమీక్షించారు. క్వాంటం, 5జీ-6జీ, ఏఐ, సైబర్ భద్రత రంగాలు సహా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం ...
కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడి పడిన ఆరంభ దశకు చెందిన, అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ ...
డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. 2020లో వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం (గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్) ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ...
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రధానమంత్రితో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఎక్స్ సామాజిక వేదికపై పోస్ట్ చేసిన ప్రధానమంత్రి కార్యాలయం.. “మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్@CPRGuv, ప్రధానమంత్రి @narendramodi తో భేటీ అయ్యారు”, అని పేర్కొంది.
హిమాచల్ దివస్ (హిమాచల్ దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘హిమాచల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ...