నా దేశవాసులకు ఆదరపూర్వకమైన నమస్కారాలు. ప్రపంచ దేశాల లోని జన సముదాయంగత నాలుగు నెలల కు పైగా కరోనా వైరస్ తో పోరాడుతున్నది. ఈ కాలం లో ప్రపంచవ్యాప్తం గా 42 లక్షల మంది కి పైగా ప్రజలు కరోనా సంక్రమణ కు గురి అయ్యారు. 2.75 లక్షల మందికి పైగా ప్రజలు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. భారతదేశం లో కూడా, ప్రజలు వారి ప్రియతముల ను మరియు సన్నిహితుల ను కోల్పోయారు. అందరి కి నేను నా యొక్క ప్రగాఢమైనటువంటి సంవేదన ను వ్యక్తం చేస్తున్నాను.
మిత్రులారా,
ఒక వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసివేసింది. ప్రపంచం అంతటా కోట్ల మంది ప్రజలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భూగోళం అంతటా, మనమందరమూ అమూల్యమైనటువంటి ప్రాణాల ను కాపాడుకోవడం కోసం ఒక సమరాన్ని సాగిస్తున్నాము. ఈ తరహా సంకటాన్ని మనం ఎన్నడూ కని విని ఎరుగము. ఈ గండం ఆలోచన కు అందనిదే కాక మానవాళి కి ఇటువంటి ఆపద ను ఇదివరకు ఎన్నడూ ఎదురయ్యిందేలేదు.
ఏమైనా కానీ, అలసిపోవడం, ఓడిపోవడం లేదా ముక్కలుముక్కలు గా అయి చెదరిపోవడం మనిషి కి అంగీకారయోగ్యం కాదు. ఇటువంటి ఒక యుద్ధం లో మనం జాగరూకత తో ఉంటూ, దీనిని అతి సమీపం నుండి పర్యవేక్షిస్తూ, నియమాల ను అనుసరిస్తూ మనలను మనం కాపాడుకొని ముందుకు సాగిపోవలసిందే. ప్రస్తుతం, ప్రపంచం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, మనం మన సంకల్పాన్ని బల పరచుకొని తీరాలి. మన మహా సంకల్పం ఈ సంకటం బారి నుండి బయటపడటానికి మనకు సహాయకారి కాగలదు.
మిత్రులారా,
మనం 21వ శతాబ్దం భారతదేశానిది అన్న మాటల ను గడచిన వంద సంవత్సరాలు గా వింటూ వస్తున్నాము. కరోనా కు పూర్వం ప్రపంచాన్ని మరియు ప్రపంచ వ్యవస్థల ను మనం సమగ్రం గా చూసినవాళ్లమే. కరోనా సంకటం విరుచుకుపడిన తరువాత సైతం మనం భూగోళం అంతటా చోటు చేసుకొంటున్న పరిస్థితి ని నిత్యం గమనిస్తూ వస్తున్నాము. మనం ఈ రెండు కాలాల ను భారతదేశం యొక్క దృష్టి కోణం లో నుండి గమనిస్తే, 21వ శతాబ్దం భారతదేశపు శతాబ్దియే అని అనిపిస్తుంది. ఇది మన స్వప్నం కాదు, అంతకంటే మన అందరికి ఒక బాధ్యత అని చెప్పాలి. అయితే మరి మన పయన దిశ ఏ విధం గా ఉండాలి? ప్రస్తుత ప్రపంచ స్థితి మనకు నేర్పుతున్న అంశం ఏమిటి అంటే, అది ఒక ‘‘స్వయంసమృద్ధ భారతదేశం’’ అనే ఒక్క దారి మాత్రమే మిగిలింది అనేది. మన ధర్మగ్రంథాల లో ప్రబోధించబడింది- ఐశ: పంథా: అని. ఈ మాటల కు, ఆత్మనిర్భరమైనటువంటి భారతదేశం అని భావం.
మిత్రులారా,
ఒక దేశం గా ప్రస్తుతం మనం ఒక కీలకమైనటువంటి సంకట స్థితి లో ఉన్నాము. అంతటి పెను విపత్తు భారతదేశానికి ఒక సంకేతం, అది ఒక సందేశాన్ని తీసుకు వచ్చింది; మరి ఒక అవకాశాన్ని కూడా వెంటబెట్టుకు తెచ్చింది. మీకు నా యొక్క దృష్టి కోణాన్ని ఒక ఉదాహరణ సాయం తో మీకు వివరిస్తాను. కరోనా సంక్షోభం తలఎత్తినప్పుడు, భారతదేశం లో ఒక్కటంటే ఒక్క పిపిఇ కిట్ కూడా తయారు గా లేదు. ఎన్-95 మాస్క్ లు భారతదేశం లో చాలా తక్కువ స్థాయి లో ఉత్పత్తి అయ్యాయి. ఇవాళ మనం ప్రతి రోజు 2 లక్షల పిపిఇ కిట్ లను, ఇంకా 2 లక్షల ఎన్-95 మాస్క్ లను ఉత్పత్తి చేయగల స్థితి లో ఉన్నాము. ఈ సంకట స్థితి ని ఒక అవకాశం గా భారతదేశం మలచుకొంది కాబట్టే మనం ఈ కార్యాన్ని నెరవేర్చగలిగాము. సంక్షోభాన్ని అవకాశం గా మార్చివేసుకొనే భారతదేశం యొక్క దార్శనికత స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న మన సంకల్పం విషయంలోనూ అంతే ప్రభావవంతం గా నిరూపణ కానున్నది.
మిత్రులారా,
ఇవాళ స్వయంసమృద్ధి అనే మాట కు అర్థం మారిపోయింది. మానవ కేంద్రిత ప్రపంచీకరణ కు, ఆర్థిక వ్యవస్థ కేంద్రిత ప్రపంచీకరణ కు మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. భారతదేశం యొక్క ప్రాథమిక భావధార ప్రపంచం సమక్షం లో ఓ ఆశాకిరణం లా నిలచింది. భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు స్వావలంబన ను గురించి చెబుతాయి. మరి వసుధైవ కుటుంబకమ్ అనేది దీని యొక్క ఆత్మ గా ఉన్నది. స్వయంసమృద్ధి విషయానికి వస్తే భారతదేశం స్వీయకేంద్రిత ఏర్పాటుల ను సమర్థించదు.
భారతదేశం యొక్క స్వయంసమృద్ధత లో ప్రపంచం యొక్క సంతోషం, ప్రపంచం యొక్క సహకారం మరియు ప్రపంచం యొక్క శాంతి ఇమిడిపోయివుంది. ఇది ఎటువంటి సంస్కృతి అంటే, అది ప్రపంచం యొక్క సంక్షేమం పట్ల, సమస్త జీవరాశుల సంక్షేమం పట్ల నమ్మకాన్ని కలిగివున్న సంస్కృతి; మరి ఈ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని ఒక పరివారం గా భావన చేస్తుంది. మాతా భూమి: పుత్రో అహం పృథివ్య: అన ఒక పూర్వసిద్ధాంతం ఉన్నది. ధరణి ని మాత గా భావన చేసేటటువంటి సంస్కృతి ని ఈ ఆధారవాక్యం సూచిస్తున్నది. మరి ఎప్పుడయితే భరత భూమి స్వయంసమృద్ధం గా మారుతుందో, అది సమృద్ధ ప్రపంచం యొక్క సంభవనీయత కు పూచీ పడుతుంది.
భారతదేశం యొక్క ప్రగతి సదా ప్రపంచ ప్రగతి లో ఒక అంతర్భాగం గా ఉంటూ వచ్చింది. భారతదేశం యొక్క లక్ష్యాలు మరియు కార్యాచరణ ప్రపంచ సంక్షేమాన్ని ప్రభావాన్వితం చేస్తాయి. ఎప్పుడయితే భారతదేశం సార్వజనిక స్థానాల లో మల మూత్రాదుల విసర్జన అభ్యాసం నుండి విముక్తం అయిందో, దాని తాలూకు ప్రభావం ప్రపంచం యొక్క ప్రతిరూపం పైన ప్రసరించింది. అది క్షయ వ్యాధి కావచ్చు, పౌష్టికాహార లేమి కావచ్చు, పోలియో కావచ్చు.. భారతదేశం యొక్క ప్రచార ఉద్యమాలు ప్రపంచం మీద ప్రభావాన్ని చూపెట్టాయి. ఇంటర్ నేశనల్ సోలర్ అలాయంస్ అనేది భూగోళ కవోష్ణత కు విరుద్ధం గా భారతదేశం అందించినటువంటి బహుమానం. అంతర్జాతీయ యోగ దినం అనే కార్యక్రమం ఒత్తిడి నండి ఉపశమనం పొందడం కోసం భారతదేశం ఇచ్చిన ఒక బహుమతి. భారతదేశ ఔషధాలు ప్రపంచం లో వేరు వేరు ప్రాంతాల ప్రజల కు ఒక సరిక్రొత్త జీవనాన్ని ప్రసాదించాయి. ఈ చర్య లు భారతదేశాని కి ప్రశంసల ను కొనితెచ్చాయి, ఈ సంగతి భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు చేస్తుంది మరి. భారతదేశం చాలా చక్క గా మనగలుగుతుంది అని, మానవాళి యొక్క సంక్షేమాని కి చాలా మంచి తోడ్పాటు ను అందించగలుగుతుంది అని ప్రపంచం నమ్మడం ఆరంభించింది. ప్రశ్నల్లా- ఎలా? అన్నదే. ఈ ప్రశ్నకు సమాధానం- ఒక స్వయంసమృద్ధమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం దేశం లోని 130 కోట్ల మంది పౌరులు సమష్టి గా తీర్మానించుకోవడం- అన్నదే.
మిత్రులారా,
మనది శతాబ్దాల తరబడి ఒక గర్వకారణమైనటువంటి చరిత్ర కు వారసులము గా ఉన్నాము. భారతదేశం వర్ధిల్లిన కాలం లో, దాని ని బంగారు బాతు అన్నారు; అది వృద్ధి అయిన దేశం గా ఉండింది; మరి అప్పట్లో అది ఎల్లవేళల ప్రపంచ సంక్షేమం కోసం పాటుపడేది. అంతలోనే కాలాలు మారాయి. దేశం దాస్య శృంఖలాల లో మగ్గిపోయింది. మనం అభివృద్ధి కోసం అర్రులు చాచాము. ఇప్పుడు భారతదేశం ప్రగతి బాట లో వడివడి గా అడుగులు వేస్తున్న తరుణం లో కూడాను, అది ఇంకా ప్రపంచ సంక్షేమ లక్ష్యాని కి కట్టుబడే ఉంది. ఈ శతాబ్దం మొదట్లో వచ్చిన వై2కె సంక్షోభాన్ని గురించి మీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పడు భారతదేశాని కి చెందిన సాంకేతిక విజ్ఞాన నిపుణులే ప్రపంచాన్ని ఈ సంక్షోభం నుండి బయట పడవేశారు. ఈ రోజు న మనకు వనరులు ఉన్నాయి; శక్తి ఉంది; ప్రపంచం లోకెల్లా అత్యుత్తమ ప్రతిభావంతులు మన దగ్గర ఉన్నారు. మనం మంచి ఉత్పత్తుల ను తయారు చేయగలం, మనం వాటి నాణ్యత ను మరింత పెంచగలం; సరఫరా సంబంధిత గొలుసుకట్టు ను మరింత ఆధునీకరించగలము. మనం ఈ కార్యాన్ని నెరవేర్చగలం. మరి మనం ఈ పని ని చేసి తీరుతాము.
మిత్రులారా,
నేను స్వయం గా గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతం లో వచ్చిన భూకంపాన్ని చూశాను. ఎక్కడ చూసినా శిథిలాలే. అంతా నాశనం అయిపోయింది. కచ్ఛ్ ప్రాంతం అంతా చావు దుప్పటి ని కప్పుకొని నిదురిస్తోందా అనిపించింది. అటువంటి స్థితి లో పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా అనే భావన ఊహల లోకి అయినా రాదు. అయితే కచ్ఛ్ లేచింది. కచ్ఛ్ కదలడం మొదలుపెట్టింది. కచ్ఛ్ కదిలింది. అదే.. మన భారతీయుల యొక్క ధైర్యమూ, దృఢ సంకల్పమూ ను. మనం కృత నిశ్చయం తో ముందడుగు వేస్తే మన లక్ష్యాల ను చేరుకోగలుగుతాము. ఏ దూరాలు మనకు భారం కాబోవు. ఈ రోజు న మనసుంటే మార్గం ఉంటుంది. అదే స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని నిర్మించడం. మన అందరి తీర్మానం ఎంత బలమైనదంటే భారతదేశం తన అవసరాల ను స్వయం గా తాను తీర్చుకోగలిగినటువంటి దేశం గా తయారు కాగలుగుతుందన్న మాట.
మిత్రులారా, ఇంతటి మహత్తర స్వయం సమృద్ధియుత భారతదేశమనేటటువంటి ఒక వైభవోపేతమైన భవనం ఐదు స్తంభాల పైన నిలుస్తుంది.
ఒకటో స్తంభం గా ఆర్ధిక వ్యవస్థ ఉంది. ప్రతి ఏటా కొద్ది కొద్ది గా పెరిగే ఆర్ధిక వ్యవస్థ కాకుండా జాంబవంతుని అంగల తో కూడిన అటువంటి అభివృద్ధి ని సాధించేది.
రెండో స్తంభం గా మౌలిక సదుపాయాల కల్పన ఉంది. నవ భారతాని కి మౌలిక సదుపాయాలు గుర్తింపు గా నిలచాయి.
మూడో స్తంభం మన వ్యవస్థ. సాంకేతిక విజ్ఞానం తో నడిచే వ్యవస్థల పై ఆధారపడిన వ్యవస్థ లు. అది 21వ శతాబ్దపు కలల ను పండించడానికి తోడ్పడాలి గాని క్రితం శతాబ్దపు విధానాల ను అమలు చేయరాదు.
నాలుగో స్తంభం మన జనాభా. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా ఉన్న మనకు చైతన్యవంతమైన జన సంపద మన బలం; స్వయంసమృద్ధ భారతావనికి శక్తివనరు గా ఉంది.
అయిదో స్తంభం డిమాండు.. మన దేశం లో సరఫరా మరియు గిరాకీ తాలూకు శృంఖలమే మన ఆర్ధిక వ్యవస్థ కు ఉన్నటువంటి బలం. దాని ని పూర్తి సామర్ధ్యం మేరకు ఉపయోగించుకోవాలి. దేశం లో డిమాండు ను పెంచడానికి, ఆ డిమాండు ను తీర్చడానికి సరఫరా శృంఖల కు చెందిన ప్రతి భాగస్వామి కని సాధికారిత ను కల్పించాలి. మన సరఫరా సంబంధిత గొలుసుకట్టు ను బలోపేతం చేద్దాము. మన సరఫరా వ్యవస్థ మన మట్టి పరిమళంతో ను, శ్రామికుల స్వేదం తోను నిర్మితమైంది.
మిత్రులారా,
ఈ కరోనా సంక్షోభం నడుమ న ఒక కొత్త సంకల్పం తో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ని నేను ప్రకటిస్తున్నాను. ఈ ఇకనామిక్ ప్యాకేజ్ ‘‘ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్’’ (స్వయంసమృద్ధియుత భారతదేశ ప్రచార ఉద్యమం)లో ఒక ముఖ్యమైన సంధానకారి గా తన సేవల ను అందజేస్తుంది.
మిత్రులారా,
ఇటీవలి కాలం లో ప్రభుత్వం వెలువరించిన ఆర్ధిక ప్రకటన లు కరోనా సంక్షోభాని కి సంబంధించినవి. అవి రిజర్వు బ్యాంకు నిర్ణయాలు. ఈ రోజు న ప్రకటిస్తున్నటువంటి ఆర్ధిక ప్యాకేజీ ని, జోడించిన పక్షం లో, మొత్తం దాదాపు గా 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్యాకేజీ భారతదేశం యొక్క జిడిపి లో సుమారు గా 10 శాతం గా లెక్క తేలుతుంది. దీని తో దేశం లోని వివిధ వర్గాల కు మరియు ఆర్థిక వ్యవస్థ తో ముడిపడివున్నటువంటి వారి కి 20 లక్షల కోట్ల రూపాయల మేరకు మద్దతు మరియు బలం ప్రాప్తిస్తాయి. 2020వ సంవత్సరం లో దేశం సాగిస్తున్న అభివృద్ధి యాత్ర కు ఈ కలిసికట్టు ఏర్పాటు ఒక కొత్త ఉత్తేజాన్ని అందించడం తో పాటు ఒక స్వయంసమృద్ధ భారతదేశం అనే ప్రచార ఉద్యమాని కి ఓ నూతన దిశ ను కూడా చూపుతుంది. స్వయంసమృద్ధ భారతదేశం అనే సంకల్పాని కి నిరూపణ గా భూమి, శ్రామికులు, ద్రవ్యలభ్యత మరియు శాసనాల కు ఈ ప్యాకేజీ లో నొక్కి చెప్పడం జరిగింది.
లక్షల మంది కి జీవనాధారాన్ని కల్పిస్తున్న మన కుటీర పరిశ్రమలు, గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మన ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం ఈ ఆర్థిక ప్యాకేజీ ని ఉద్దేశించడమైంది. అదే స్వయంసమృద్ధ భారతానికి పునాది. ప్రతి పరిస్థితి లో, ప్రతి ఋతువు లో దేశవాసుల కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న రైతుల కోసం, శ్రామికుల కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. నిజాయితీ గా పన్నులు చెల్లించి దేశాభివృద్ధి కోసం పాటుపడే మధ్యతరగతి వారి కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. దేశ ఆర్ధిక సామర్ధ్యాన్ని పెంచడానికి కృతనిశ్చయం తో పాటుపడుతున్న భారతీయ పరిశ్రమల కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. రేపటి నుండి మొదలుపెట్టి వచ్చే కొద్దీ రోజుల లో, ఆర్ధిక మంత్రి మీకు ‘స్వయంసమృద్ధ భారత్ ప్రచార ఉద్యమం’ స్పూర్తి తో కూడుకొన్న ప్యాకేజీ ని గురించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడి చేస్తారు.
మిత్రులారా,
స్వయంసమృద్ధి ని సాధించే భారతదేశాన్ని తయారు చేయడానికి గాను, సాహసోపేత సంస్కరణల ను చేపట్టాలనే నిబద్దత తో ముందుకు పోవడం ప్రస్తుతం తప్పనిసరి అయింది. గత 6 సంవత్సరాలు గా దేశం లో చేపడుతున్న సంస్కరణ ల కారణం గానే ఈ సంక్షోభ కాలం లో భారతదేశ వ్యవస్థ లు సమర్థవంతం గా పని చేస్తున్నాయనే విషయం మీకు అనుభవం లోకి వచ్చి ఉంటుంది. లేకపోతే, ఎవరు అనుకొని ఉంటారు.. భారత ప్రభుత్వం పంపిన డబ్బు పేద రైతు యొక్క జేబు లోకి నేరుగా వెళ్తుంది అని!. కానీ ఇది జరిగింది. అది కూడాను, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసి వేసి ఉండగా జరిగింది; రవాణా సాధనాల ను మూసివుంచినప్పటికీ అది జరిగింది. ఇది జన్ ధన్- ఆధార్- మొబైల్ (జెఎఎం) యొక్క త్రిశక్తి కి సంబంధించిన సంస్కరణ. దీని యొక్క ప్రభావాన్ని మనం చూశాము. ఇప్పుడు సంస్కరణ ల కు ఒక నూతన శిఖర స్థాయి ని కల్పిస్తూ వీటి యొక్క పరిధి ని మరింత విస్తరించవలసివుంది. ఈ సంస్కరణ లు వ్యవసాయాని కి సంబంధించిన మొత్తం సరఫరా వ్యవస్థ లో చోటు చేసుకోనున్నాయి. తద్ద్వారా రైతు కూడా సాధికారిత ను పొందుతాడు. అంతే కాదు, భవిష్యత్తు లో కరోనా వంటి మరే ఇతర సంక్షోభం తలెత్తినప్పుడు రైతు పై దాని తాలూకు ప్రభావం అతి తక్కువ స్థాయి లో ఉంటుంది. ఈ సంస్కరణల ను సహేతుకమైన పన్నుల వ్యవస్థ కోసం, సరళమైనటువంటి మరియు స్పష్టమైనటువంటి చట్ట నియమాలు, మంచి మౌలిక సదుపాయాల కల్పన, సమర్థవంతమైననటువంటి మరియు స్పర్ధాత్మకం గా ఉండేటటువంటి మానవ వనరులు, ఇంకా బలమైన ఆర్ధిక వ్యవస్థ ను నిర్మించుకోవడం కోసం ఉద్దేశించినవై ఉంటాయి. ఈ సంస్కరణ లు వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తాయి; పెట్టుబడి ని ఆకర్షిస్తాయి; మేక్ ఇన్ ఇండియా తాలూకు మన సంకల్పాన్ని బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
స్వయంసమృద్ధి అనేది అంతర్గత బలం, ఆత్మవిశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది. స్వయంసమృద్ధి అనేది దేశాన్ని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో గల గట్టి పోటీ ని తట్టుకోవడానికి అనుగుణం గా తయారు చేస్తుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ లో ప్రధానమైన భూమిక ను పోషించవలసిన తరుణం భారతదేశాని కి ఆసన్నం అయింది. దీని ని దృష్టి లో పెట్టుకొని ఆర్ధిక ప్యాకేజీ లో అనేక చర్యల ను తీసుకోవడం జరిగింది. ఇది మన రంగాలన్నిటి సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది. అంతే కాదు, నాణ్యత కు కూడా పూచీ పడుతుంది.
మిత్రులారా,
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా పెద్దది. పెద్ద పెద్ద వ్యవస్థలే కదిలిపోతున్నాయి. అయినప్పటికీ, ఇటువంటి పరిస్థితుల లో దేశం లోని పేద సోదరీమణులు మరియు సోదరులు ఎంతో సంయమనం తో వ్యవహరించారు. ముఖ్యం గా తోపుడు బళ్ల లో వీధి వీధికీ తిరిగి వస్తువులను విక్రయించే వారు, కార్మికులు, పనిమనుషులు.. ఇటువంటి వారంతా అనేక కష్టాలు పడుతూ ఈ సమయం లో ఎంతో త్యాగం చేశారు. వారి సేవ లు లోపించాయన్న విషయాన్ని గ్రహించిన వారంటూ ఎవరైనా ఉండివుంటారా? వారి ని బలోపేతం చేయడం ఇప్పుడు మన యొక్క కర్తవ్యం గా ఉంది. వారి యొక్క ఆర్థిక అవసరాల ను తీర్చడానికి గాను కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాల ను తీసుకోవలసి ఉంది. దీని ని దృష్టి లో పెట్టుకొని, పేదల కోసం, కార్మికుల కోసం, వలస కార్మికుల కోసం, పశు పోషణదారుల కోసం, మత్స్యకారుల కోసం- వారు సంఘటిత రంగానికి చెందిన వారు కావచ్చు, లేదా అసంఘటిత రంగానికి చెందిన వారు కావచ్చు- అటువంటి వారందరి కోసం ఇకనామిక్ ప్యాకేజ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాల ను ప్రకటించడం జరుగుతుంది.
మిత్రులారా,
కరోనా సంక్షోభం కారణం గా స్థానిక తయారీ రంగం ప్రాధాన్యం తెలిసి వచ్చింది. స్థానిక బజారు లు, స్థానిక సరఫరా వ్యవస్థ ల ప్రాధాన్యాన్ని కరోనా సంక్షోభం తెలియజేస్తోంది. ఈ సంక్షోభ కాలం లో స్థానిక వ్యవస్థలే మన అవసరాల ను తీరుస్తున్నాయి. ఇవే మనల్ని కాపాడుతున్నాయి. స్థానిక వ్యవస్థలు అనేవి అవసరం మాత్రమే కాదు, అవి మన బాధ్యత లు కూడాను. స్థానిక వ్యవస్థల ను మన జీవితం లో అత్యంత ముఖ్యమైనవి గా చేసుకోవాలనే విషయాన్ని కాలం మనకు నేర్పింది. మీరు ఇప్పుడు గ్లోబల్ బ్రాండులు అని భావిస్తున్నవి ఒకప్పుడు ఆయా ప్రాంతాల లో స్థానికంగా ఉన్నవే. అయితే ప్రజలు వాటికి ప్రాధాన్యాన్ని ఇవ్వడమనేది పెరగడం తో, బాగా ప్రోత్సహించడం తో, వాటి ని గురించి గర్వంగా చెప్పడంతో అవి రాను రాను గ్లోబల్ రూపాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి ఈ రోజు నుండి ప్రతి భారతీయుడు వారి స్థానిక ఉత్పత్తుల ను గురించి గట్టి గా మాట్లాడాలి. వాటి ని కొనుగోలు చేయడమే కాకుండా, వాటి ని గురించి ఎంతో గర్వం గా ప్రచారం చేయాలి. ఈ పని ని నా దేశం చేస్తుందనే విషయం పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి సారీ మీరు చేస్తున్న కృషి మీ పట్ల నాలో ఆరాధనా భావాన్ని పెంచుతోంది. గర్వం తో ఒక విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయవలసిందని, చేనేత కార్మికుల కు అండ గా నిలవాలని గతం లో నేను మిమ్మల్ని అభ్యర్థించాను. నా నమ్మకం నిజమైంది. ఈ రోజు న ఖాదీ వస్త్రాలకు మరియు చేనేత వస్త్రాల కు గిరాకీ రికార్డు స్థాయి లో పెరిగింది. అంతేకాదు, మీరు ఖాదీ వస్త్రాన్ని ఒక గొప్ప బ్రాండు గా తయారు చేశారు. నేను చేసిన కృషి చిన్నదే, కానీ ఫలితం మాత్రం చాలా గొప్ప గా ఉంది.
మిత్రులారా,
కరోనా అనేది చాలా కాలం పాటు మన జీవితాల లో భాగంగా ఉండబోతున్నది అని నిపుణులు, శాస్త్రవేత్త లు అంటున్నారు. అయితే అదే సమయం లో ఈ కరోనా కారణం గా మన జీవితాల ను దీని చుట్టూరా పరిమితం చేయ కూడదు. మాస్కుల ను ధరిస్తూ, రెండు గజాల భౌతిక దూరాన్ని పాటిస్తూ మన లక్ష్యాలను చేరుకోవలసివుంటుంది. కాబట్టి లాక్ డౌన్ నాలుగో దశ ను పూర్తి గా రీ డిజైన్ చేయడం జరుగుతోంది. నూతన నియమాల ను పెట్టబోతున్నాము. రాష్ట్రాల నుండి మాకు అందుతున్న సూచన లు, సలహా ల ఆధారం గా లాక్ డౌన్ 4 కు సంబంధించిన సమాచారాన్ని- మే నెల 18 తేదీ కంటే ముందు- మీకు తెలియజేయడం జరుగుతుంది. నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవడం ద్వారా మనం కరోనా తో పోరాటం చేస్తూ మరి ముందుకు సాగుతామనే నమ్మకం నాకు వుంది.
మిత్రులారా,
మన సంస్కృతి లో ‘సర్వం ఆత్మవశం సుఖం’ అని పేర్కొనడమైంది. ఈ మాటల కు- ఏది మన అదుపు లో ఉందో, అదే సంతోషం అని- భావం. స్వయంసమృద్ధి అనేది సంతోషాని కి, సంతృప్తి కి, సాధికారిత కు బాట ను పరుస్తుంది. 21వ వ శతాబ్దాన్ని భారతదేశం యొక్క శతాబ్దం గా మార్చాలనే మన బాధ్యత. స్వయంసమృద్ధి ని సాధించిన భారతదేశాన్ని సాధించడం ద్వారా నెరవేరుతుంది. భారతదేశం లోని 130 కోట్ల మంది భారతీయుల ద్వారా మాత్రమే ఈ బాధ్యత ను నెరవేర్చడానికి అవసరమయ్యే శక్తి ప్రాప్తిస్తుంది.
స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశ శకావిష్కరణ అనేది భారతదేశం లో ప్రతి ఒక్కరి శపథం కావాలి. అంతే కాదు ఇది ఒక నూతన పర్వదినం కావాలి. మనం ఇప్పుడు సరికొత్త ఆకాంక్ష తో, దృఢమైన నిర్ణయం తో ముందుకు సాగాలి. బాధ్యత తో కూడిన నీతి నియమాల తో, జాగ్రత్త గాను నేర్పు గాను కృషి చేస్తే, నైపుణ్యాలనే పెట్టుబడులు గా పెట్టి పని చేస్తే స్వయంసమృద్ధి ని సాధించకుండా దేశాన్ని ఆపడం ఎవరి తరం? మనమంతా కలసి భారతదేశాన్ని స్వయం సమృద్ధమైన దేశం గా తీర్చిదిద్దగలుగుతాము. మనం భారతదేశాన్ని స్వయంసమృద్ధియుతమైనటువంటి దేశం గా తయారు చేద్దాము. ఈ నిశ్చయం తో, ఈ నమ్మకం తో, మీకందరికీ నేను నా యొక్క శుభాభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.
**
सभी देशवासियों को आदर पूर्वक नमस्कार,
— PMO India (@PMOIndia) May 12, 2020
कोरोना संक्रमण से मुकाबला करते हुए दुनिया को अब
चार महीने से ज्यादा हो रहे हैं: PM @narendramodi
साथियों,
— PMO India (@PMOIndia) May 12, 2020
एक वायरस ने दुनिया को
तहस-नहस कर दिया है।
विश्व भर में करोड़ों जिंदगियां संकट का सामना कर रही हैं।
सारी दुनिया,
जिंदगी बचाने की जंग में जुटी है: PM @narendramodi
लेकिन
— PMO India (@PMOIndia) May 12, 2020
थकना,
हारना,
टूटना-बिखरना,
मानव को मंजूर नहीं है।
सतर्क रहते हुए,
ऐसी जंग के सभी नियमों का पालन करते हुए,
अब हमें बचना
भी है और
आगे भी बढ़ना है: PM @narendramodi
जब हम इन दोनों कालखंडो को भारत के नजरिए से देखते हैं तो लगता है कि
— PMO India (@PMOIndia) May 12, 2020
21वीं सदी भारत की हो,
ये हमारा सपना नहीं,
ये हम सभी की जिम्मेदारी है: PM @narendramodi
विश्व की आज की स्थिति हमें सिखाती है कि इसका मार्ग एक ही है- "आत्मनिर्भर भारत": PM @narendramodi
— PMO India (@PMOIndia) May 12, 2020
एक राष्ट्र के रूप में आज हम एक बहुत ही अहम मोड़ पर खड़े हैं।
— PMO India (@PMOIndia) May 12, 2020
इतनी बड़ी आपदा,
भारत के लिए एक संकेत लेकर आई है,
एक संदेश लेकर आई है,
एक अवसर लेकर आई है: PM @narendramodi
जब कोरोना संकट शुरु हुआ,
— PMO India (@PMOIndia) May 12, 2020
तब भारत में एक भी पीपीई (PPE) किट नहीं बनती थी।
एन-95 मास्क का भारत में नाममात्र
उत्पादन होता था।
आज स्थिति ये है कि भारत में ही
हर रोज
2 लाख PPE और
2 लाख एन-95 मास्क बनाए जा रहे हैं: PM @narendramodi
विश्व के सामने भारत का मूलभूत चिंतन,
— PMO India (@PMOIndia) May 12, 2020
आशा की किरण नजर आता है।
भारत की संस्कृति,
भारत के संस्कार,
उस आत्मनिर्भरता की बात करते हैं
जिसकी आत्मा
वसुधैव कुटुंबकम है: PM @narendramodi #AatmanirbharBharat
भारत जब आत्मनिर्भरता की बात करता है,
— PMO India (@PMOIndia) May 12, 2020
तो आत्मकेंद्रित व्यवस्था की वकालत नहीं करता।
भारत की आत्मनिर्भरता में संसार के
सुख,
सहयोग और
शांति
की चिंता होती है: PM @narendramodi #AatmanirbharBharat
जो पृथ्वी को मां मानती हो,
— PMO India (@PMOIndia) May 12, 2020
वो संस्कृति,
वो भारतभूमि,
जब आत्मनिर्भर बनती है,
तब उससे एक
सुखी-समृद्ध विश्व की संभावना भी सुनिश्चित होती है: PM @narendramodi #AatmanirbharBharat
भारत की प्रगति में तो हमेशा विश्व की प्रगति समाहित रही है।
— PMO India (@PMOIndia) May 12, 2020
भारत के लक्ष्यों
का प्रभाव,
भारत के कार्यों का प्रभाव,
विश्व कल्याण पर पड़ता है: PM @narendramodi #AatmanirbharBharat
जब भारत खुले में शौच से मुक्त होता है तो दुनिया की तस्वीर बदल जाती है।
— PMO India (@PMOIndia) May 12, 2020
टीबी हो,
कुपोषण हो,
पोलियो हो,
भारत के अभियानों का असर दुनिया पर पड़ता ही पड़ता है: PM @narendramodi #AatmanirbharBharat
इंटरनेशनल सोलर अलायंस,
— PMO India (@PMOIndia) May 12, 2020
ग्लोबर वॉर्मिंग
के खिलाफ भारत की सौगात है।
इंटरनेशनल योगा दिवस की पहल,
मानव जीवन को तनाव से मुक्ति दिलाने के लिए भारत का उपहार है: PM @narendramodi
जिंदगी और मौत की लड़ाई लड़ रही दुनिया में आज भारत की दवाइयां एक नई आशा लेकर पहुंचती हैं।
— PMO India (@PMOIndia) May 12, 2020
इन कदमों से
दुनिया भर में भारत की
भूरि-भूरि प्रशंसा होती है,
तो हर भारतीय गर्व करता है: PM @narendramodi #AatmanirbharBharat
दुनिया को विश्वास होने लगा है कि भारत बहुत अच्छा कर सकता है, मानव जाति के कल्याण के लिए बहुत कुछ अच्छा
— PMO India (@PMOIndia) May 12, 2020
दे सकता है।
सवाल यह है -
कि आखिर कैसे?
इस सवाल का भी उत्तर है-
130 करोड़ देशवासियों का आत्मनिर्भर भारत का संकल्प: PM @narendramodi #AatmanirbharBharat
आज हमारे पास साधन हैं,
— PMO India (@PMOIndia) May 12, 2020
हमारे पास सामर्थ्य है,
हमारे पास दुनिया का सबसे बेहतरीन टैलेंट है,
हम Best Products बनाएंगे,
अपनी Quality और बेहतर करेंगे,
सप्लाई चेन को और आधुनिक बनाएंगे,
ये हम कर सकते हैं और हम जरूर करेंगे: PM @narendramodi #AatmanirbharBharat
यही हम भारतीयों की संकल्पशक्ति है।
— PMO India (@PMOIndia) May 12, 2020
हम ठान लें तो कोई लक्ष्य असंभव नहीं,
कोई राह मुश्किल नहीं।
और आज तो चाह भी है,
राह भी है।
ये है भारत को आत्मनिर्भर बनाना: PM @narendramodi #AatmanirbharBharat
आत्मनिर्भर भारत की ये भव्य इमारत,
— PMO India (@PMOIndia) May 12, 2020
पाँच Pillars पर खड़ी होगी।
पहला पिलर Economy
एक ऐसी इकॉनॉमी जो Incremental change
नहीं बल्कि Quantum Jump लाए
दूसरा पिलर Infrastructure
एक ऐसा Infrastructureजो आधुनिक भारत की पहचान बने: PM @narendramodi #AatmanirbharBharat
तीसरा पिलर-
— PMO India (@PMOIndia) May 12, 2020
हमारा System-
एक ऐसा सिस्टम जो बीती शताब्दी की रीति-नीति नहीं,
बल्कि 21वीं सदी के सपनों को साकार करने वाली
Technology Driven व्यवस्थाओं पर आधारित हो: PM @narendramodi
#AatmanirbharBharat
चौथा पिलर-
— PMO India (@PMOIndia) May 12, 2020
हमारी Demography-
दुनिया की सबसे बड़ी Democracy में हमारी
Vibrant Demography
हमारी ताकत है,
आत्मनिर्भर भारत के लिए हमारी ऊर्जा का स्रोत है: PM @narendramodi #AatmanirbharBharat
पाँचवाँ पिलर-
— PMO India (@PMOIndia) May 12, 2020
Demand-
हमारी अर्थव्यवस्था में डिमांड और सप्लाई चेन का जो चक्र है,
जो ताकत है,
उसे पूरी क्षमता से इस्तेमाल किए जाने की जरूरत है: PM @narendramodi
कोरोना संकट का सामना करते हुए, नए संकल्प के साथ मैं आज एक विशेष आर्थिक पैकेज की घोषणा कर रहा हूं।
— PMO India (@PMOIndia) May 12, 2020
ये आर्थिक पैकेज,
'आत्मनिर्भर
भारत अभियान'
की अहम कड़ी के तौर पर काम करेगा: PM @narendramodi #AatmanirbharBharat
हाल में सरकार ने कोरोना संकट से जुड़ी जो आर्थिक घोषणाएं की थीं,
— PMO India (@PMOIndia) May 12, 2020
जो रिजर्व बैंक के फैसले थे,
और आज जिस आर्थिक पैकेज का ऐलान हो रहा है,
उसे जोड़ दें तो ये
करीब-करीब
20 लाख करोड़ रुपए का है।
ये पैकेज भारत की
GDP का
करीब-करीब
10 प्रतिशत है: PM @narendramodi #AatmanirbharBharat
इन सबके जरिए देश के विभिन्न वर्गों को,
— PMO India (@PMOIndia) May 12, 2020
आर्थिक व्यवस्था की कड़ियों को,
20 लाख करोड़ रुपए का संबल मिलेगा,
सपोर्ट मिलेगा।
20 लाख करोड़ रुपए का ये पैकेज, 2020 में देश की विकास यात्रा को,
आत्मनिर्भर भारत अभियान को
एक नई गति देगा: PM @narendramodi #AatmanirbharBharat
आत्मनिर्भर भारत के संकल्प को सिद्ध करने के लिए,
— PMO India (@PMOIndia) May 12, 2020
इस पैकेज में
Land,
Labour,
Liquidity
और
Laws,
सभी पर बल दिया गया है: PM @narendramodi #AatmanirbharBharat
ये आर्थिक पैकेज हमारे
— PMO India (@PMOIndia) May 12, 2020
कुटीर उद्योग,
गृह उद्योग,
हमारे लघु-मंझोले उद्योग,
हमारे MSME के लिए है,
जो करोड़ों लोगों की आजीविका का साधन है,
जो आत्मनिर्भर भारत के हमारे संकल्प का मजबूत आधार है: PM @narendramodi #AatmanirbharBharat
ये आर्थिक पैकेज देश के उस श्रमिक के लिए है,
— PMO India (@PMOIndia) May 12, 2020
देश के उस किसान के लिए है
जो हर स्थिति,
हर मौसम में देशवासियों के लिए दिन रात परिश्रम कर रहा है।
ये आर्थिक पैकेज हमारे देश के मध्यम वर्ग के लिए है,
जो ईमानदारी से टैक्स देता है,
देश के विकास में अपना योगदान देता है: PM @narendramodi
आपने भी अनुभव किया है कि बीते
— PMO India (@PMOIndia) May 12, 2020
6 वर्षों में जो
Reforms हुए,
उनके कारण आज संकट के इस समय भी भारत की व्यवस्थाएं
अधिक सक्षम,
अधिक समर्थ
नज़र आईं हैं: PM @narendramodi #AatmanirbharBharat
अब Reforms के उस दायरे को व्यापक करना है,
— PMO India (@PMOIndia) May 12, 2020
नई ऊंचाई देनी है।
ये रिफॉर्मस खेती से जुड़ी पूरी सप्लाई चेन में होंगे,
ताकि किसान भी सशक्त हो और भविष्य में कोरोना जैसे किसी दूसरे संकट में कृषि पर कम से कम असर हो: PM @narendramodi #AatmanirbharBharat
साथियों,
— PMO India (@PMOIndia) May 12, 2020
आत्मनिर्भरता,
आत्मबल और
आत्मविश्वास
से ही संभव है।
आत्मनिर्भरता,
ग्लोबल सप्लाई चेन में कड़ी स्पर्धा के लिए भी देश
को तैयार करती है: PM @narendramodi #AatmanirbharBharat
ये संकट इतना बड़ा है,
— PMO India (@PMOIndia) May 12, 2020
कि बड़ी से बड़ी व्यवस्थाएं हिल
गई हैं।
लेकिन इन्हीं परिस्थितियों में हमने,
देश ने हमारे गरीब
भाई-बहनों की संघर्ष-शक्ति,
उनकी संयम-शक्ति का भी दर्शन किया है: PM @narendramodi
आज से हर भारतवासी को अपने लोकल के लिए ‘वोकल’ बनना है,
— PMO India (@PMOIndia) May 12, 2020
न सिर्फ
लोकल Products
खरीदने हैं,
बल्कि उनका गर्व से प्रचार भी करना है।
मुझे पूरा विश्वास है कि हमारा देश ऐसा कर सकता है: PM @narendramodi #AatmanirbharBharat
लॉकडाउन का चौथा चरण, लॉकडाउन 4,
— PMO India (@PMOIndia) May 12, 2020
पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा।
राज्यों से हमें जो सुझाव मिल रहे हैं, उनके आधार पर लॉकडाउन 4
से जुड़ी जानकारी भी आपको
18 मई से पहले
दी जाएगी: PM @narendramodi
आत्मनिर्भरता हमें सुख और संतोष देने के साथ-साथ सशक्त भी करती है।
— PMO India (@PMOIndia) May 12, 2020
21वीं सदी,
भारत की सदी बनाने का हमारा दायित्व,
आत्मनिर्भर भारत के प्रण से ही पूरा होगा।
इस दायित्व को
130 करोड़ देशवासियों की प्राणशक्ति से ही ऊर्जा मिलेगी: PM @narendramodi #AatmanirbharBharat
आत्मनिर्भर भारत का ये युग,
— PMO India (@PMOIndia) May 12, 2020
हर भारतवासी के लिए
नूतन प्रण भी होगा,
नूतन पर्व भी होगा।
अब एक नई प्राणशक्ति,
नई संकल्पशक्ति के साथ हमें आगे बढ़ना है: PM @narendramodi #AatmanirbharBharat