Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2001వ సంవత్సరం పార్లమెంట్ పై జరిగిన దాడి లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2001వ సంవత్సరం లో పార్లమెంట్ పై జరిగిన దాడి లో అమరులైన వారి కి శ్రద్ధాంజలి ని ఘటించారు.

‘‘మన పార్లమెంటు ను రక్షిస్తూ వారి యొక్క ప్రాణాల ను ఆహుతి చేసిన వీర సిబ్బంది కి ఈ రోజు న మనం శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాము. వారి ప్రాణ సమర్పణాన్ని ఎన్నటికీ మరువబోము’’ అంటూ ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.