గౌహతినిసందర్శించినప్రధానమంత్రి
ఈశాన్యగ్యాస్గ్రిడ్కుశంకుస్థాపన,వివిధఅభివృద్దిపనులకుప్రారంభోత్సవం,
ఈశాన్యరాష్ట్రాలసంస్కృతి, వనరులు, భాషనుపరిరక్షించేందుకుఎన్.డి.ఎప్రభుత్వంసంపూర్ణంగాకట్టుబడిఉంది: ప్రధానమంత్రి
ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీతనఅరుణాచల్, అస్సాం, త్రిపురపర్యటనలోభాగంగాగౌహతిసందర్శించారు. ప్రధానమంత్రిఈశాన్యగ్యాస్గ్రిడ్కుశంకుస్థాపనచేశారు. రాష్ట్రంలోపలుఇతరఅభివృద్ధిప్రాజెక్టులనుప్రధానమంత్రిప్రారంభించారు. ఈసందర్భంగామాట్లాడుతూప్రధానమంత్రి, ఈశాన్యరాష్ట్రాలచరిత్రలోఈరోజుసరికొత్తఅధ్యాయమనిచెబుతూ, ఈప్రాంతంసత్వరఅభివృద్ధితమప్రభుత్వంముందున్నఅత్యున్నతప్రాధాన్యతఅని అన్నారు. అస్సాంఅభివృద్ధిపథంలోపుపరోగమిస్తున్నదనిచెప్పారు. ఈశాన్యరాష్ట్రాలపట్లతమనిబద్ధతమధ్యంతరబడ్జెట్లోరుజువైందని, అందులోఈశాన్యరాష్ట్రాలకుకేటాయింపులు 21 శాతంపైగాపెరిగాయనిఅన్నారు.
ఈశాన్యరాష్ట్రాలసమగ్రఅభివృద్ధికితమప్రభుత్వంకట్టుబడిఉందనిఅంటూప్రధానమంత్రి, ఎన్.డి.ఎప్రభుత్వంఈశాన్యరాష్ట్రాలప్రజలసంస్కృతి, వనరులు, వారిభాషనుపరిరక్షిస్తుందనిహామీఇచ్చారు. పౌరసత్వబిల్లుగురించిప్రస్తావిస్తూప్రధానమంత్రి, పౌరసత్వబిల్లుకుసంబంధించిపుకార్లనువిశ్వసించవద్దనిఅన్నారు. “36 సంవత్సరాలుగడిచిపోయాయి, ఇప్పటికీఅస్సాంఒప్పందంఅమలుకాలేదు. మోడీప్రభుత్వంమాత్రమేదీనినినెరవేరుస్తుంది” అనిప్రధానమంత్రిఅన్నారు. రాజకీయప్రయోజనాలకోసం, ఓటుబ్యాంకుకోసం ప్రజలభావోద్వేగాలతోఆడుకోవడంమాడుకోవాలనిఆయనరాజకీయపార్టీలనుకోరారు. పౌరసత్వ (సవరణ ) బిల్లుద్వారావారికిఎలాంటినష్టంవాటిల్లబోదని ఈశాన్యరాష్ట్రాలప్రజలకుప్రధానమంత్రిహామీఇచ్చారు.అస్సాంఒప్పందాన్నిఅమలుచేయాలన్నమీడిమాండ్నునెరవేరుస్తాంఅనిప్రధానమంత్రిఅన్నారు.
అవినీతిగురించిప్రస్తావిస్తూప్రధానమంత్రి, చౌకీదార్అవినీతిపైవిరుచుకుపడుతున్నారనిఅన్నారు . ఇంతకుముందుఅవినీతిఅనేదిఒకసాధారణవిషయంగామార్చేశారని, కానీతాముమాత్రంఅవినీతిబెడదనుసమాజంనుంచికూకటివేళ్లతోపెకలించివేస్తున్నామనిచెప్పారు.
ఈశాన్యగ్యాస్గ్రిడ్కుప్రధానమంత్రిశంకుస్థాపనచేశారు. ఇదిఈప్రాంతానికిసహజవాయువునునిరంతరాయంగాఅందుబాటులోకితేవడంతోపాటుఈప్రాంతపారిశ్రామికప్రగతికిదోహదపడుతుంది. ప్రధానమంత్రితిన్సుకియావద్దహోల్లాంగ్మాడ్యులార్గ్యాస్ప్రాసెసింగ్ప్లాంట్నుప్రారంభించారు. ఇదిఅస్సాంలోఉత్పత్తిఅయ్యేమొత్తంగ్యాస్లో 15 శాతంగ్యాస్నుఅందిస్తుంది. ఉత్తరగౌహతిలో ,మౌంటెడ్స్టోరేజ్వెసల్ ఎల్పిజిసామర్ధ్యంపెంపునుప్రధానిప్రారంభించారు. ఎన్.ఆర్.ఎల్బయోరిఫైనరీకినుమలిఘడ్వద్దశంకుస్థాపనకు, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం మీదుగాబరౌని– గౌహతిమధ్య 729 కిలోమీటర్లగ్యాస్పైప్లైన్కుశంకుస్థాపనచేశారు.
దేశంలోనివివిధప్రాంతాలలోనిర్మించనున్న 12 బయోరిఫైనరీలలోనుమాలిఘడ్రిఫైనరీఅతిపెద్దరిఫైనరీకానున్నదనిచెప్పారు. ఈసదుపాయాలుఅస్సాంనుచమురు, సహజవాయుప్రధానకేంద్రంగాతీర్చిదిద్దుతాయని, భారతదేశఆర్థికవ్యవస్థకుమరింతబలంచేకూరుస్తాయనిప్రధానమంత్రిఅన్నారు. ఇథనాల్మిశ్రమాన్నిపదిశాతానికిపెంచేఆలోచనఉన్నట్టుప్రధానమంత్రిచెప్పారు.
ప్రధానమంత్రి , సిటీగ్యాస్పంపిణీనెట్వర్క్లకుకామరూప్, కచెర్, హైలకంది, కరీంగంజ్జిల్లాలలోప్రధానమంత్రిశంకుస్థాపనచేశారు. 2014లో 25 లక్షలపి.ఎన్.జికనక్షన్లుఉండేవని, కేవలంగతనాలుగుసంవత్సరాలలోఇవి 46 లక్షలకుచేరుకున్నాయనిఆయనఅన్నారు. సి.ఎన్.జిరీఫ్యూయలింగ్కేంద్రాలుఇదేకాలంలో 950 నుంచి 1500కుపెరిగాయనిప్రధానమంత్రిచెప్పారు.
బ్రహ్మపుత్రనదిపైఆరులైన్లబ్రిడ్జినిర్మాణానికిప్రధానమంత్రిశంకుస్థాపనచేశారు. ఈసందర్భంగామాట్లాడుతూప్రధానమంత్రి , బ్రహ్మపుత్రనదిపైఇవాళతాముఆరువరుసలజాతీయరహదారిపనులనుప్రారంభిస్తున్నామని, ఇదిరెండునదీతీరాలమధ్యప్రయాణసమయాన్నిఒకటిన్నరగంటలనుంఇచ 15 నిమిషాలకుతగ్గిస్తుందనిచెప్పారు.
తమప్రభుత్వంగోపీనాథ్బార్డోలి, భూపేన్హజారికాలకుభారతరత్నప్రకటించినందుకుగర్వపడుతున్నాననిఅన్నారు.
భూపేన్హజారికాకువారిజీవితకాలంలోనేఈఅవార్డుఆయనకుదక్కిఉండవలసిందని,అయితేఅదిజరగలేదనిప్రధానిఅన్నారు.గతపాలకులహయాంలోభారతరత్నకొందరికివారుపుట్టినప్పుడేఅవిరిజర్వుఅవుతుండేవనిఅన్నారు. దేశానికిగౌరవప్రతిష్ఠలుతెచ్చిపెట్టేందుకుతమజీవితపర్యంతంకృషిచేసిన వారినిగౌరవించుకోవడానికిమాత్రందశాబ్దాలుపట్టేదనిప్రధానమంత్రిఅన్నారు.
When it comes to Bharat Ratnas, those who ruled the nation for 55 years had a fixed approach- the award for some was reserved the moment they were born while others were ignored.
— Narendra Modi (@narendramodi) February 9, 2019
Atal Ji’s Government and the present NDA Government honoured two greats from Assam. pic.twitter.com/ythLqhNcnq
Spoke to my sisters and brothers of Assam on aspects of the Citizenship (Amendment) Bill and also assured them that the interests of Assam and other parts of the Northeast will always be protected. pic.twitter.com/bHDa3aSThL
— Narendra Modi (@narendramodi) February 9, 2019
During Congress rule, the headlines from the Northeast indicated sheer neglect and apathy. The headlines now reflect positivity and development.
— Narendra Modi (@narendramodi) February 9, 2019
Congress has zero respect for Assam’s culture. They had no will to implement important parts of the Assam Accord.