విజయ్ దివస్ ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సాయుధ దళాల శౌర్య సాహసాలకు ప్రణామాలు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాని తన సందేశంలో ‘ఈ రోజు విజయ్ దివస్ కావడంతో మన భారతీయ సాయుధ బలగాల అమిత శౌర్య సాహసాలకు ప్రణమిల్లుతున్నా. భారత్ కోసం వారు చేసిన సేవలు అసమానమైనవి’ అని పేర్కొన్నారు.
Today, on Vijay Diwas we salute the courage & indomitable spirit of our armed forces. Their service to India is unparalleled.
— Narendra Modi (@narendramodi) December 16, 2015